• Home » JANASENA

JANASENA

GVMC Deputy Mayor Election: విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్‌..

GVMC Deputy Mayor Election: విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్‌..

విశాఖపట్నం జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోవిందరెడ్డి నాయకత్వాన్ని ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు.

Pawan Kalyan: భారత బలగాలు తిరుగులేని ధైర్య సాహసాలు ప్రదర్శించాయి

Pawan Kalyan: భారత బలగాలు తిరుగులేని ధైర్య సాహసాలు ప్రదర్శించాయి

Pawan Kalyan: భారత్‌కు రక్షణ కవచంలా నిలిచిన మన భద్రతా దళాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి, మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.

Minister Nadendla Manohar: పాకిస్తాన్‌‌పై భారత సైన్యం వీరోచితంగా పోరాడింది

Minister Nadendla Manohar: పాకిస్తాన్‌‌పై భారత సైన్యం వీరోచితంగా పోరాడింది

Janasena Special Pujalu: భారత సైన్యానికి తోడుగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో జనసేన ఆధ్వర్యంలో మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు పాల్గొన్నారు.

సూపర్‌ 6

సూపర్‌ 6

ఎదురుచూపులు ఫలించాయి..ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు నాయకులను నామినేటెడ్‌ పదవులు వరించాయి. దీంతో ఇప్పటి వరకూ నామినేటెడ్‌ పదవులపై ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ నియమితులయ్యారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును వరించింది. రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ చైర్మన్‌ పదవి మండపేటకు చెందిన జనసేన నాయకుడు

Pawan Kalyan:  భారత సైన్యానికి రక్షణగా పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు

Pawan Kalyan: భారత సైన్యానికి రక్షణగా పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు

Pawan Kalyan:పాకిస్తాన్ భారతదేశం మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలో ఇండియన్ ఆర్మీకి రక్షణగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక పిలుపునిచ్చారు. భారత బలగాలకు రక్షణగా పూజలు చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు.

AP CM Chandrababu: తలెత్తుకునేలా అమరావతి

AP CM Chandrababu: తలెత్తుకునేలా అమరావతి

అమరావతి రాజధాని పనులు రేపు ప్రధాని మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభం కానున్నాయి. రూ.1.07 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి

Deputy CM Pawan Kalyan: ఇది దేశ సమగ్రతపైనే దాడి

Deputy CM Pawan Kalyan: ఇది దేశ సమగ్రతపైనే దాడి

పహల్గాం ఉగ్రదాడిని దేశ సమగ్రతపై దాడిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. అమరుడైన జనసైనికుడి కుటుంబానికి రూ.50 లక్షల సాయం ప్రకటించారు.

Minister Manohar: ఉగ్రవాదులు అమాయకులను చంపడం దుర్మార్గం

Minister Manohar: ఉగ్రవాదులు అమాయకులను చంపడం దుర్మార్గం

Minister Nadendla Manohar: ఉగ్రవాదుల దుశ్చర్యలకు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వారికి సహకరించిన వారిపై కూడా చర్యలు ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.

Nagababu: టూరిస్టులపై దాడి హేయమైన చర్య..

Nagababu: టూరిస్టులపై దాడి హేయమైన చర్య..

కశ్మీర్‌లో టూరిస్టులపై దాడి హేయమైన చర్య అని శాసనమండలి సభ్యుడు కొణిదల నాగేంద్రబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఎవరిపైనో జరిగిన దాడిలా కాకుండా ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జరిగిన దాడిగా భావించి ఖండించాలని ఆయన అన్నారు.

Pawan Kalyan: ఉగ్రవాద దాడికి నిరసనగా జనసేన సంతాప దినాలు

Pawan Kalyan: ఉగ్రవాద దాడికి నిరసనగా జనసేన సంతాప దినాలు

Pawan Kalyan: జమ్మూ కాశ్మీర్‌లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి పలువురిని హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఈ ఉగ్రదాడికి నిరసనగా జనసేన కార్యాలయాలపై పార్టీ జెండా అవనతం చేస్తున్నట్లు పవన్‌కల్యాణ్ వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి