Home » Joruga Hushaaruga Shikaaru Podhama
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బాణసంచా ఫ్యాక్టరీలో శనివారంనాడు భారీ పేలుడు సంభవించి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి నాలుగు భవంతులు, బాణసంచా ఫ్యాక్టరీ కుప్పకూలినట్టు స్థానికులు తెలిపారు.
ఆడుదాం ఆంధ్రాకు ప్రభుత్వం నిధులు కేటాయించినా.. మునిసిపల్ జనరల్ ఫండ్ నిధులు ఎందుకు వెచ్చించారంటూ మునిసిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి నాని, టీడీపీ సభ్యులు పాలూరి బాబ్జీ, స్వతంత్ర సభ్యులు కోటిపల్లి సురేష్ నిలదీశారు. చైర్పర్సన్ వెంకటరమణ అధ్యక్షతన బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది.