• Home » Kakinada

Kakinada

విపత్తులను ఎదుర్కొందాం

విపత్తులను ఎదుర్కొందాం

కలెక్టరేట్‌ (కాకినాడ), మే 16 (ఆంధ్రజ్యోతి): అనుకోని విపత్తులు సంభ వించినప్పుడు ఎదు ర్కొనేందుకు ఉద్యోగులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో శుక్ర వారం మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. అగ్నిమాపక, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసులు, వైద్య-ఆరోగ్య, విద్యుత్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు. సహాయక చర్యల్లో భాగంగా మెట్లు, నిచ్చెనల ద్వారా గాయ పడిన వారిని తీసుకువచ్చి తాత్కాలిక వైద్య శిబి రంలో ప్రథమ చికిత్స అందించి

త్రివర్ణ పతాక రెపరెపలు

త్రివర్ణ పతాక రెపరెపలు

కాకినాడ సిటీ, మే 16 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదులకు, పాకి స్తాన్‌కు ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా గుణపాఠం చెప్పిన భారత త్రివిధ కళాలకు సంఘీభావంగా శుక్రవారం సాయంత్రం కాకి నాడ నగరంలో నిర్వహించిన తిరంగ ర్యాలీ విజయవంతమైం ది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీ

AP News: సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం

AP News: సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం

AP News: వైసీపీ నేతలతో సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్‌ అరుణకు ఇటీవల కాలంలో సఖ్యత చెడింది. 31 మంది కౌన్సిలర్లకు గాను సొంత పార్టీ నుంచి 26 మంది సంతకాలు చేసి అవిశ్వాసం కోరుతూ నిర్ణయం తీసుకున్నారు.

Minister Satya Prasad: ఎంఎస్ఎంఈ పార్కులతో ఏపీ ఆర్థిక అభివృద్ధి

Minister Satya Prasad: ఎంఎస్ఎంఈ పార్కులతో ఏపీ ఆర్థిక అభివృద్ధి

Minister Satya Prasad: ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు కారణంగా ఉపాధి కల్పన జరగడమే కాకుండా ఆర్థికంగానూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పారిశ్రామిక వేత్తలుగా మారే యువతను ప్రోత్సహించేందుకు పెట్టుబడి నిధిలో, విద్యుత్ బిల్లులతో పాటు చాలా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.

Husband Catches Wife: ప్రియుడితో ఇంట్లో భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

Husband Catches Wife: ప్రియుడితో ఇంట్లో భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

Husband Catches Wife: సోమవారం రాత్రి కూడా రోజూ మాదిరిగ లక్ష్మణ్ చెరువుల దగ్గరికి వెళ్లాడు. అయితే అక్కడ కరెంట్ లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. తీరా అర్ధరాత్రి ఇంటికి వచ్చి చుస్తే ఆ సమయంలో లోపల తన భార్య నాగమణి ప్రియుడు మణికంఠతో ఉంది. తర్వాత ఏం జరిగిందంటే..

అశేష భక్తజనమయం...సత్యదేవుని రథోత్సవం

అశేష భక్తజనమయం...సత్యదేవుని రథోత్సవం

అన్నవరం, మే 11 ( ఆంధ్రజ్యోతి): సత్యదేవుని వార్షిక కల్యాణోత్సవాల్లో నిర్వహించే గ్రామసేవల్లో భాగంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవం కనుల పండుగగా జరిగింది. సాయం త్రం 4గంటలకు నవదంపతులైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను రూ.1.20 కోట్లతో తయారుచేయించిన నూతన టేకురథంపై ఆశీనులు గావించారు. చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈవో వీర్ల సుబ్బారావు టెంకాయి కొట్టి రఽఽథోత్సవం ప్రారంభించారు.

బాధ్యతల బరువు!

బాధ్యతల బరువు!

ఓవైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు తూకాల్లో మోసాలు వినియోగదారులను నష్టపరుస్తున్నాయి. నిత్యం దాడులు నిర్వహించి ఈ తరహా మోసాలను అరికట్టాల్సిన తూనికలు, కొలతల శాఖ అధికారులు మాత్రం చోద్యం చూడాల్సిన పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఆ శాఖలో సిబ్బంది కొరత.. అవును.. ఆ శాఖను ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నలుగురు సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం ఒక్కరంటే ఒక్కరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఎంతో కీలకమైన ఈ శాఖలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో క్యాజువల్‌ సిబ్బంది 33 మందికి 16 మందే ఉన్నారు.

రూ.9.60కోట్లతో ఇండస్ట్రీయల్‌ పార్క్‌

రూ.9.60కోట్లతో ఇండస్ట్రీయల్‌ పార్క్‌

జగ్గంపేట రూరల్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): జగ్గంపేట గోకవరం రోడ్డులో ఇండస్ట్రీయల్‌ పారిశ్రామిక నూతన భవనానికి శనివారం ఏపీఐఐసీ చైర్మన్‌ మం తెన రామరాజు, ఎమ్మె ల్యే జ్యోతుల నెహ్రూ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండ స్ట్రీయల్‌ పాలసీని తీసు కొచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటివిడతగా 39 నియోజకవర్గాల్లో ఇండస్ట్రీయల్‌ పార్క్‌లను ఏర్పాటుచేస్తుంది. దీనిలో భాగంగా జగ్గంపేటలో కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.9.60 కోట్లు

Heavy Rainfall: అకాల వర్షం తీరని నష్టం

Heavy Rainfall: అకాల వర్షం తీరని నష్టం

మండువేసవిలో కురిసిన అకాల వర్షం రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం కలిగించింది. పిడుగులు, ఉరుములు, ఈదురుగాలులు, పిడుగులతో సహా కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించి, 8 మంది మరణించారు, వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

AP NEWS: సీరియల్ కిల్లర్‌‌ను చూసి వణికిపోయిన ప్రజలు

AP NEWS: సీరియల్ కిల్లర్‌‌ను చూసి వణికిపోయిన ప్రజలు

Kakinada Serial Killer: ప్రజలను ఓ సీరియల్ కిల్లర్ తీవ్ర భయాందోళనకు గురి చేశాడు. ఈ నిందితుడు గతంలో చాలా ఘోరాలు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. మరోసారి ఈ క్రిమినల్ వార్తల్లో నిలిచాడు. కాకినాడలోని ఓ ఆస్పత్రికి వైద్యపరీక్షలకు నిందితుడిని తీసుకురావడంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది వణికిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి