• Home » Karimnagar

Karimnagar

జిల్లాలో 48 వేల ఎకరాల్లో పత్తి సాగు

జిల్లాలో 48 వేల ఎకరాల్లో పత్తి సాగు

జిల్లాలో 48వేల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారని, తద్వారా 5.5 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందనే అంచనా వేసిన ట్లు జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి ప్రవీణ్‌ రెడ్డి అన్నారు. చిన్నకల్వలలోని శ్రీవెంకటేశ్వర జిన్నింగ్‌ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌, మార్కెట్‌ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌రావుతో కలిసి సోమవారం ప్రారంభించారు.

ఏఐ ద్వారా విద్యా ప్రమాణాలు పెంపొందించాలి

ఏఐ ద్వారా విద్యా ప్రమాణాలు పెంపొందించాలి

ఏఐ ల్యాబ్‌ ద్వారా విద్యా ప్రమాణాలు పెంపొందించాలని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం రంగాపూర్‌లోని జిల్లా పరిషత్‌, ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో 3 నుంచి 5వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఏఐ కంప్యూటర్‌ ల్యాబ్‌ ను పరిశీలించారు.

ఒకే గది... ఐదు తరగతులు

ఒకే గది... ఐదు తరగతులు

ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదుల కొరతతో ఉపాధ్యాయులు, విద్యార్థులు సమస్యలు ఎదుర్కొం టున్నారు. మంథని మండలంలో 42 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అందులో 10 పాఠశాలలో సింగిల్‌ తరగతి గది ఉన్న పాఠశాలలు ఉండగా రెండు పాఠశాలలకు సొంత భవనాలు లేక ప్రైవేటు భవనాలలో పాఠశాలలు నిర్వహిస్తున్నారు.

బకాయిల చెల్లింపులు వేగవంతం చేయాలి

బకాయిల చెల్లింపులు వేగవంతం చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌ బకాయిల వెంటనే చెల్లించాలని ఎస్‌టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఆట సదయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ భవన్‌లో జిల్లా శాఖ అధ్యక్షుడు మేరుగు సతీష్‌ అధ్యక్షతన జరిగిన జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

 రైతులు ఆందోళన చెందవద్దు

రైతులు ఆందోళన చెందవద్దు

తుఫాన్‌ కారణంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనిపించే బాధ్యత తనదేనని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు హామీ ఇచ్చారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సిద్ధం

కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సిద్ధం

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సిద్ధమని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రశాంతంగా అర్బన్‌ బ్యాంకు ఎన్నికలు

ప్రశాంతంగా అర్బన్‌ బ్యాంకు ఎన్నికలు

కరీంనగర్‌ సహకార అర్బన్‌ బ్యాంకు పాలకవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కరీంనగర్‌, జగిత్యాలలో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా సాధారణ ఎన్నికల తరహాలో ఉదయం 7 గంటల నుంచే బ్యాంకు సభ్యులు (ఓటర్లు) తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.

సాదాబైనామాలకు మోక్షం

సాదాబైనామాలకు మోక్షం

భూముల క్రయ విక్రయాలకు సంబంధించి సాదాబైనామాల క్రమబద్ధీకరణకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతుల ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడింది.

ఉత్తమ ఫలితాలే లక్ష్యం

ఉత్తమ ఫలితాలే లక్ష్యం

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. పదో తరగతి చదివే విద్యార్థుల వార్షిక పరీక్షల్లో ఏ విధంగా సన్నద్ధం కావాలనేది టీజీఎస్‌ఈఆర్టీ ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది.

ఎన్‌టీపీసీ, కార్పొరేషన్‌ మధ్య   తెగని పంచాయితీ

ఎన్‌టీపీసీ, కార్పొరేషన్‌ మధ్య తెగని పంచాయితీ

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్‌టీపీసీకి, రామగుండం నగరపాలక సంస్థకు మధ్య ఏడాదిన్నరగా నిర్మాణాలకు సంబంధించిన పంచాయితీ కొనసాగుతోంది. నవరత్న కంపెనీ అయిన ఎన్‌టీపీసీ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, మున్సిపల్‌ చట్టానికి విరుద్ధంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనుమతులు లేకుండానే టౌన్‌షిప్‌లో నిర్మాణాలు చేయ డం వివాదస్పదమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి