Home » Kerala
కేరళలోని కాలికట్కు చెందిన రఫియా అఫి అనే ఓ మహిళ.. ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా విడాకుల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో విడాకులు తీసుకున్న మహిళలు, ఒంటరి మహిళలు పాల్గొన్నారు. అంతా కలిసి ..
Flour Mill Accident: వాళ్లు తేరుకునే సరికే ఆమె ప్రాణాలు పోయాయి. శవం బెల్టుకు ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బీనా శవాన్ని బెల్టునుంచి పక్కకు తీశారు.
కేరళ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బుధవారం మరణశిక్ష అమలు వాయిదా పడిన మరుసటి రోజే మృతుడి సోదరుడు బాంబు పేల్చాడు. మేము నిమిషను క్షమించం. మాకు బ్లడ్ మనీ వద్దు. న్యాయమే కావాలని స్పష్టం చేశారు.
Nimisha Priya Case: ప్రస్తుతం నిమిష ప్రియ కుటుంబం తరపున శామ్యుయెల్ జెరోమ్, షేక్ హబీబ్ హుమర్లు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం. 10 లక్షల డాలర్లు వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిమిష కుటుంబం.. హతుడి కుటుంబానికి చెప్పిందట.
యెమెన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియను కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నించామని కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. చిట్టచివరగా మిగిలి ఉన్న ఆశ 'బ్లడ్ మనీ' మాత్రమేనని తెలిపారు. అద్బుతం జరిగితే తప్ప జులై 16న ఆమెను మరణం నుంచి కాపాడలేమని విన్నవించారు.
యెమెన్లో మరణ శిక్ష పడ్డ నిమిష ప్రియను కాపాడుకునేందుకు ఆమె కుటుంబం 1 మిలియన్ డాలర్లను బ్లడ్ మనీ కింద ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ దిశగా యెమెన్ రాజధానిలో చర్చలు జరుగుతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
కేరళ నర్స్ నిమిషా ప్రియకు యెమెన్లో ఉరి శిక్ష అమలు చేయనున్నారు. ఆమెని మనం కాపాడుకోవడానికి ఇంకా నాలుగైదు రోజులు మాత్రమే ఉన్నాయి.
లాంబోర్గినీ కారును ఇష్టపడని వాహనదారులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ కారు కొనాలని అందరికీ ఉంటుంది. కానీ అంత డబ్బులు వెచ్చించలేక.. ఆ కోరికను చంపుకొంటుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన కలల కారును కొనే స్థోమత లేకున్నా కూడా తానే తన ఇంట్లో తయారు చేసుకున్నాడు. అది కూడా..
Old Age Home Love: జులై 7వ తేదీన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు, సిటీ మేయర్ ఎమ్కే వర్గీష్లతో పాటు పలువురు అధికారులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
Bharat Bandh 2025: సీఐటీయూ శ్రేణులు రోడ్లపై నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ఉద్యోగుల కనీస పెన్షన్ 9 వేల రూపాయలు చేయాలని డిమాండ్ చేశాయి. పశ్చిమ బెంగాల్లో ట్రేడ్ యూనియన్ల నిరసలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి.