• Home » Kerala

Kerala

Kerala Kottiyoor Festival 2025: కేరళ కొట్టియూర్ ఉత్సవ వైభవం, ప్రకృతి మాతకు నీరాజనం

Kerala Kottiyoor Festival 2025: కేరళ కొట్టియూర్ ఉత్సవ వైభవం, ప్రకృతి మాతకు నీరాజనం

కేరళలోని కొట్టియూర్ పండుగకు ఈ ఏడాది భారీగా భక్తులు తరలివస్తున్నారు. కన్నూర్ జిల్లాలో వైశాఖ మహోత్సవంలో భాగంగా ఈ వేడుక జరుపుకుంటారు. ఇది అక్కరే కొట్టియూర్, ఇక్కరే కొట్టియూర్ అనే రెండు దేవాలయాలలో జరుగుతుంది. ఈ పండుగ మలయాళ నెల ఎడవం నుండి మిధునం వరకు..

Padmanabhaswamy Temple: పద్మనాభ స్వామి ఆలయంలో వింత చోరీ.. స్టోర్ కీపర్ చేసిన నిర్వాకంతో..

Padmanabhaswamy Temple: పద్మనాభ స్వామి ఆలయంలో వింత చోరీ.. స్టోర్ కీపర్ చేసిన నిర్వాకంతో..

ఈ ఆలయంలో ఇలాంటి చోరీలు ఇది కొత్తేం కాదు. 2015లో ఆలయ అధికారులు సుప్రీం కోర్టుకు ఆడిట్ రిపోర్ట్ సమర్పించారు. ఆలయంలో 266 కిలోల బంగారం మాయమైనట్లు ఆ రిపోర్టులో వెల్లడించారు. అలకరణ నిమిత్తం..

F-35B Lightning 2: ఎయిర్ ఇండియా ఆఫర్‌ తిరస్కరణ.. ఎయిర్‌పోర్టులో ఆరుబయటే బ్రిటన్ యుద్ధ విమానం పార్కింగ్

F-35B Lightning 2: ఎయిర్ ఇండియా ఆఫర్‌ తిరస్కరణ.. ఎయిర్‌పోర్టులో ఆరుబయటే బ్రిటన్ యుద్ధ విమానం పార్కింగ్

తిరువనంతపురం ఎయిర్‌పోర్టులోని బ్రిటన్ యుద్ధ విమానాన్ని హ్యాంగర్‌కు తరలించాలన్న ఎయిర్ ఇండియా ఆఫర్‌ను యూకే నేవీ తిరస్కరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విమానాన్ని ఎయిర్‌పోర్టులో ఆరు బయటే నిలిపి ఉంచారు.

F-35B: కేరళ విమానాశ్రయంలో నిలిచిపోయిన ఎఫ్-35బి

F-35B: కేరళ విమానాశ్రయంలో నిలిచిపోయిన ఎఫ్-35బి

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అడ్వాన్సెడ్ విమానాల్లో ఒకటైన ఎఫ్-35బి విమానం బ్రిటన్ రాయల్ నేవీకి చెదిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా ఉంది. ఇండో-పసిపిక్ సముద్ర జలాల్లో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

School Holiday: రెయిన్స్ ఎఫెక్ట్.. రెండ్రోజులు స్కూల్స్ బంద్..

School Holiday: రెయిన్స్ ఎఫెక్ట్.. రెండ్రోజులు స్కూల్స్ బంద్..

కేరళలోని కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. జూన్ 14, 15 తేదీల్లో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Revenge After 50 Years: 4వ తరగతిలో గొడవ.. 50 ఏళ్ల తర్వాత పగ తీర్చుకున్న వృద్ధులు

Revenge After 50 Years: 4వ తరగతిలో గొడవ.. 50 ఏళ్ల తర్వాత పగ తీర్చుకున్న వృద్ధులు

Revenge After 50 Years: జూన్ రెండవ తేదీన బాలకృష్ణన్ తన మిత్రుడు మాథ్యూతో కలిసి బాబు దగ్గరకు వెళ్లాడు. ‘నాలుగవ తరగతిలో నన్ను ఎందుకు కొట్టావురా’ అని బాలకృష్ణన్ .. బాబును అడిగాడు.

Cargo Ship Fire: కార్గో నౌకలో మంటలు.. నలుగురు గల్లంతు..

Cargo Ship Fire: కార్గో నౌకలో మంటలు.. నలుగురు గల్లంతు..

Kerala cargo ship: కేరళ తీరంలో కార్గో నౌక ఎంవీ వాన్ హై 503లో హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఊహించని ఘటనతో నౌకలో ఉన్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించి హుటాహుటిన రక్షణ చర్యలు చేపట్టింది. నౌక అంతర్గత భాగంలోనే పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది.

Explision Container Ship:  కంటైనర్ షిప్‌లో పేలుడు.. రంగంలోకి నేవీ

Explision Container Ship: కంటైనర్ షిప్‌లో పేలుడు.. రంగంలోకి నేవీ

కొలంబో నుంచి ఈ నెల 7న బయలు దేరిన నౌక 10వ తేదీకి ముంబై చేరవలసి ఉంది. కొచ్చి తీరానికి సమీపంలో నౌకలో పేలుడు సంభవించడంతో ఐఎన్ఎస్ సూరత్‌ను అత్యవసర సాయం కోసం నౌక వద్దకు తరలించినట్టు రక్షణశాఖ పీఆర్ఓ తెలిపారు.

Messi: భారత్‌కు రానున్న ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. ధ్రువీకరించిన కేరళ మంత్రి

Messi: భారత్‌కు రానున్న ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. ధ్రువీకరించిన కేరళ మంత్రి

మెస్సి సారథ్యంలోని అర్జెంటీనా జట్టు కేరళలో పర్యటిస్తుందని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి పేర్కొన్నారు. అక్టోబర్, నవంబర్‌లో ఈ పర్యటన ఉండొచ్చని తెలిపారు.

Covid-19: 4,302కు చేరిన కొవిడ్ కేసులు.. 24 గంటల్లో ఏడుగురు మృతి

Covid-19: 4,302కు చేరిన కొవిడ్ కేసులు.. 24 గంటల్లో ఏడుగురు మృతి

కొవిడ్ యాక్టివ్ కేసుల్లో ముందున్న కేరళలో తాజాగా 43 కేసులు వెలుగుచూడటంతో మొత్తం కేసుల సంఖ్య 1,373కు చేరింది. పశ్చిమబెంగాల్‌లో కొత్తగా 60 కేసులు నమోదై 432కు చేరుకున్నాయి. ఢిల్లీలో కొత్తగా 64 కేసులు నమోదై 457కు చేరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి