• Home » Kishan Reddy G

Kishan Reddy G

Kishan Reddy On Congress:  భారత ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి

Kishan Reddy On Congress: భారత ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి

పాకిస్థాన్ వైపుకు స్టాండ్ తీసుకొని శత్రు దేశం భాషలో మాట్లాడుతూ శత్రువుల మాటలను సిగ్గు లేకుండా వల్లెవేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధ హోదాలో ఉండి కూడా నిజానిజాలు తెలియకుండా, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

Azharuddin Vs Kishan Reddy: నేను దేశ ద్రోహినా?.. కిషన్ రెడ్డిపై మంత్రి అజారుద్దీన్ సీరియస్

Azharuddin Vs Kishan Reddy: నేను దేశ ద్రోహినా?.. కిషన్ రెడ్డిపై మంత్రి అజారుద్దీన్ సీరియస్

దేశ గొప్పతనాన్ని ప్రపంపచానికి చాటిన తాను దేశ ద్రోహినా అని మంత్రి అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే బీజేపీ తనను టార్గెట్ చేసిందని ఆరోపించారు.

Kishan Reddy on Telangana Govt: అప్పుడు కేసీఆర్ చేసినట్లే.. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది..

Kishan Reddy on Telangana Govt: అప్పుడు కేసీఆర్ చేసినట్లే.. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది..

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అధికార దుర్వినియోగంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలవాలని ప్రయత్నిస్తోందన్నారు.

BJP: అండగా ఉంటాం.. అభివృద్ధి చేస్తాం..

BJP: అండగా ఉంటాం.. అభివృద్ధి చేస్తాం..

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మంగళవారం సాయంత్రం అసెంబ్లీ సెగ్మెంట్‌లో మహాపాదయాత్ర చేపట్టింది. పార్టీ ముఖ్యనేతలు వివిధ డివిజన్లలో పర్యటించి ఓటర్లను నేరుగా కలిశారు.

Kishan Reddy On Fertilizers: రైతులకు గుడ్ న్యూస్.. ఎరువులపై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన

Kishan Reddy On Fertilizers: రైతులకు గుడ్ న్యూస్.. ఎరువులపై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణలో రైతుల అవసరాలకు అనుగుణంగా సరిపోయే యూరియాను కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల్లోని ఎరువుల తయారీ కంపెనీల నుంచి ఎరువులను సేకరించడంతోపాటుగా.. విదేశాల నుంచి పెద్దఎత్తున దిగుమతి చేసుకోవడం ద్వారా.. దేశంలో యూరియా కొరత తగ్గించేందుకు కేంద్రం చొరవ తీసుకుందని పేర్కొన్నారు కిషన్‌రెడ్డి.

Kishan Reddy: గోవులను మతంతో ముడిపెట్టడం సరికాదు: కిషన్‌రెడ్డి

Kishan Reddy: గోవులను మతంతో ముడిపెట్టడం సరికాదు: కిషన్‌రెడ్డి

గోపరిరక్షణను చాలా రాష్ట్రాలు ప్రోత్సహిస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పలు రాష్ట్రాలు సబ్సిడీలు అందిస్తున్నాయని ఉద్ఘాటించారు.

Mahesh Goud: మెట్రో‌ఫేస్-2ని అడ్డుకుంటుంది కిషన్‌రెడ్డినే.. మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్

Mahesh Goud: మెట్రో‌ఫేస్-2ని అడ్డుకుంటుంది కిషన్‌రెడ్డినే.. మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్ మెట్రో ఫేస్-2 విస్తరణకి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు. సబర్మతి నిరాశ్రయులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు.

G. Kishan Reddy: రాష్ట్రంలో మజ్లిస్‌ పార్టీ దౌర్జన్యాలు పెరిగిపోయాయి..

G. Kishan Reddy: రాష్ట్రంలో మజ్లిస్‌ పార్టీ దౌర్జన్యాలు పెరిగిపోయాయి..

రాష్ట్రంలో మజ్లిస్‌ పార్టీ దౌర్జన్యాలు, రౌడీయిజం, గూండాయిజం పెరిగిందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌ బాటలోనే పెంచి పోషిస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి ఆరోపించారు.

Kishan Reddy: దోచుకున్న డబ్బుల కోసమే కేటీఆర్‌, కవిత పంచాయితీ

Kishan Reddy: దోచుకున్న డబ్బుల కోసమే కేటీఆర్‌, కవిత పంచాయితీ

పదేళ్లుగా దోచుకున్న డబ్బును దాచుకోవడం కోసం కేటీఆర్‌, కవిత గొడవ పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. మిగులు ఆదాయంతో ఉన్న తెలంగాణలో కేసీఆర్‌ రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు.

Kishan Reddy: నక్సల్స్ రహితంగా మారిన జిల్లాలకు మహర్దశ: కిషన్ రెడ్డి

Kishan Reddy: నక్సల్స్ రహితంగా మారిన జిల్లాలకు మహర్దశ: కిషన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో దశాబ్దం క్రితం దేశంలో 125గా ఉన్న నక్సల్ ప్రభావిత జిల్లాలు.. నేడు 11కు తగ్గాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మిగిలిన ఈ 11 జిల్లాలు కూడా త్వరలోనే నక్సల్ రహిత జిల్లాలుగా మారతాయని ఆశిద్దామని ఆకాంక్షించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి