Home » Latest News
తిరుపతి సమీపంలోని దామినేడులో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికారత సంస్థ (శాప్)కు భారీగా భూమిని ప్రభుత్వం కేటాయించింది. దీనిపై ఆ సంస్థ చైర్మన్ రవి నాయుడు స్పందించారు.
సాధారణంగా, మార్కెట్ నుండి తెచ్చిన నిమ్మకాయలు రెండు రోజుల్లోనే ఎండిపోతాయి. నిమ్మకాయ పైభాగం గోధుమ రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. వాటిని తాజాగా ఉంచడం కొంచెం కష్టం. అయితే, ఈ కొన్ని సాధారణ చిట్కాల ద్వారా నిమ్మకాయలు త్వరగా చెడిపోకుండా ఉండాలంటే ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాం..
కాకరకాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. అయితే, కాకరకాయతోపాటు ఈ ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో సహా కొందరికీ కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం ఓ జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఏరోళ్ల శ్రీనివాస్ తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోని డంప్యార్డులో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. LRS డిపార్ట్మెంట్లో మంటలు వ్యాపించాయి. LRS డిపార్ట్మెంట్లో హార్ట్మెటల్ వంపడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి.
ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గుండెపోటు మరణాలు కూడా ఎక్కువయ్యాయి. అయితే, కాబట్టి, ఏ విటమిన్ లోపం వల్ల ఈ సమస్య వస్తుందో మీకు తెలుసా?
చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రిని ఇవాళ(శుక్రవారం) దేవినేని ఉమా కలిశారు.
ఏపీ అభివద్ధిపై వైసీపీ నేతలకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలని తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హితవు పలికారు. జగన్కి ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారని.. కానీ ఐదేళ్లలో ఏమి చేయలేకపోయారని విమర్శించారు.
డయాబెటిస్ పేషెంట్స్ స్వీట్ కార్న్ తినవచ్చా? ఆరోగ్య నిపుణులు ఈ విషయంపై ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
జగన్ హయాంలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ధర్మకర్త మండలి, అధ్యక్షులు, అధికారులు స్వామి వారి పవిత్రతను దెబ్బతీశారని విమర్శలు చేశారు.