Home » Madhya Pradesh
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్.. బుద్ధి లేని పని చేసి నవ్వుల పాలవుతున్నాడు. తప్పతాగి సోయి లేకుండా రోడ్డు మీద పడిపోయాడు. లేపినా లేవడం లేదు. అంతలా మద్యం మత్తులో తూలుతున్నాడు.
చనిపోయిన వ్యక్తి తిరిగిరావటం అన్నది అసాధ్యం. అది సినిమాల్లో.. కథల్లో మాత్రమే సాధ్యం అవుతుంది. అలాంటిది నిజ జీవితంలోనూ హత్యకు గురైన ఓ మనిషి తిరిగి వస్తే.. షాకింగ్గా ఉంటుంది కదూ..
అటవీ ప్రాంతంలో నక్సల్స్ సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకున్నారని, ఈ క్రమంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. సుమారు 20 మంది వరకూ నక్సల్స్ ఇందులో పాల్గొన్నట్టు చెప్పారు.
Daughters Beating Father Viral Video : మంచం మీద పడుకున్న తండ్రిని ఇద్దరు కూతుళ్లు కిరాతకంగా కర్రలతో చావగొడుతుంటే.. వారికి తల్లి వత్తాసు పలుకుతూ ప్రోత్సహిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మధ్యప్రదేశ్లో భార్యా, పిల్లలు కలిసి ఒక వ్యక్తిని ఇంత దారుణంగా ఎందుకు కొట్టారనే ప్రశ్నలకు సమాధానంగా..
కుటుంబంతోపాటు వెళ్తున్న ఓ SUV వాహనానికి ఆకస్మాత్తుగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, మరో 14 మందికి గాయాలయ్యాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
భారతదేశం వన్యప్రాణుల వైవిధ్యానికి నిలయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రకృతితో మమేకమై వన్యప్రాణులను పూజించే సంస్కృతి మనదని చెప్పారు.
ఇద్దరు యువకులు బైకుపై వెళ్తుండగా.. మధ్యలో ఓ యువతి నిలబడి ఉంది. అంతటితో ఆగని ఆమె విచిత్రంగా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది. ఆమె నిర్వాకం చూసి వాహనదారులంతా షాక్ అయ్యారు.. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది..
అవంతి బాయ్ విగ్రహావిష్కరణ అనంతరం ప్రహ్లాద్ పటేల్ మాట్లాడుతూ, దేశం కోసం ఎందరో ప్రాణాలు అర్పించారని, వారి త్యాగాలను అర్థం చేసుకుని, వారు చూపించిన విలువలను పాటించనప్పుడే ప్రతి ఒక్కరూ విజయాలు సాధిస్తారని అన్నారు.
ప్రజలు ఉచితాలకు, చేయి చాచి అర్థించేందుకు అలవాటు పడ్డారంటూ బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యంపై జిల్లా యంత్రాగం విచారణ జరిపి, నలుగురు విద్యార్థి నాయకులను ఘటనకు బాధ్యులుగా గుర్తించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ అనామిక జైన్ తెలిపారు. ఆ నలుగురుని కళాశాల నుంచి బహిష్కరిస్తూ, వారిని టీసీలు తీసుకోవాలని ఆదేశించినట్టు వివరించారు.