Home » Maharashtra
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 ప్రారంభానికి ముందు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దేశవాళీ టోర్నీ కోసం తమ జట్టు కెప్టెన్గా ఓపెనింగ్ బ్యాటర్ పృథ్వీ షాను నియమించింది.
అభివృద్ధి అన్నదే తమ ప్రధాన ఎజెండా అని అజిత్ పవార్ చెప్పారు. అదే విషయాన్ని తాను ఎన్నికల ప్రచారంలో చెప్పానని, పని చేయడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని, విమర్శలకు కాదని అన్నారు.
మహారాష్ట్ర ఉప ముఖ్య మంత్రి అజిత్ పవార్ స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని మాలేగావ్ జిల్లా మాలేగావ్ పంచాయితీలోని బారామతి తహసిల్లో జరిపిన ప్రచారంలో ఓటర్లను ఉద్దేశించి బెదిరింపు తరహా వ్యాఖ్యలు చేశారు.
11 ఏళ్ల విద్యార్థి.. తన స్నేహితుడితో కలిసి స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఈ సమయంలో మార్గ మధ్యలో చిరుత సడన్గా కువారాపై దాడి చేసింది. ఈ ఘటనలో అతను ధైర్యంగా చిరుతపై ఎదురుదాడి చేశాడు. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని థానేలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పాత కక్షల నేపథ్యంలో ఓ గ్యాంగ్కు చెందిన 8 మంది ఓ వ్యక్తిపై కత్తులతో భీకర దాడి చేశారు. తీవ్రగాయాల పాలైన బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 6వ తరగతి చదివే తన కూతురికి టీచర్ 100 గుంజిళ్లు తీయమని శిక్ష విధించడంతో ఆమె ఆరోగ్యం దెబ్బతిని మరణించిందని బాలిక తల్లి ఆరోపించింది. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నట్టు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తెలిపారు.
రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా ఓ పోలీస్ అధికారిపై చిరుత దాడి చేసింది. ఆయన్ని గాయపరిచింది. అదృష్టం బాగుండి ఆయన దాన్నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అజయ్ దేవ్గణ్ నటించిన దృశ్యం సినిమాను నాలుగు సార్లు చూసి ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. హత్య కేసునుంచి తప్పించుకోవటానికి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. చివరకు ఓవర్ యాక్టింగ్ కారణంగా అడ్డంగా దొరికిపోయాడు.
ఎంఎంఆర్డీఏ వివరణపై ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు. ఇళ్ల లోపల ఏరియల్ గూఢచర్యం జరపమని ఏ సర్వే చెప్పిందని నిలదీశారు. ముందుగా ఆయా ప్రాంతాల్లోని నివాసం ఉంటున్న వారికి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదా అని అధికారులను ప్రశ్నించారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా శిలోత్తర్ గ్రామానికి చెందిన రైతు మధుకర్ బాబూరావు పాటిల్ ఈ చేదు అనుభవం ఎదుర్కొన్నారు. ఆగ్రో అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన రసీదు ప్రకారం.. పీఎం ఫసల్ బీమా యోజన కింద పాటిల్ తన 2.51 హెక్టార్ల భూమికి రూ.1,53,110 పరిహారం పొందాల్సి ఉంది.