• Home » Maharashtra

Maharashtra

Car Crashes Into Metro Station: మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు బలి..

Car Crashes Into Metro Station: మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు బలి..

కారు ప్రమాద ఘటనలో రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఓ కారు వేగంగా వెళ్లి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు చనిపోగా.. మరో వ్యక్తి అత్యంత తీవ్రంగా గాయపడ్డాడు.

Sanjay Raut: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంజయ్ రౌత్

Sanjay Raut: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంజయ్ రౌత్

కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని, జనసమ్మర్ధం ఎక్కువగా ప్రాంతాల్లో పర్యటనలకు దూరంగా ఉండాలని వైద్యులు సంజయ్ రౌత్‌కు సూచించారు.

Chhatrapati Shambhajinagar:ప్రయాణికులకు అలర్ట్.. ఆ రైల్వే స్టేషన్‌ పేరు మార్పు

Chhatrapati Shambhajinagar:ప్రయాణికులకు అలర్ట్.. ఆ రైల్వే స్టేషన్‌ పేరు మార్పు

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్(Chhatrapati Shambhajinagar) స్టేషన్‌గా మారుస్తూ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్ నగరం పేరు మార్చబడిన మూడు ఏళ్ల తరువాత శనివారం సెంట్రల్ రైల్వే ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌ను అధికారికంగా "ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్" గా పేరు మార్చింది.

Maharashtra: మహారాష్ట్ర మహిళా డాక్టర్ ఆత్మహత్య కేసు.. ఎస్సై అరెస్టు

Maharashtra: మహారాష్ట్ర మహిళా డాక్టర్ ఆత్మహత్య కేసు.. ఎస్సై అరెస్టు

మహారాష్ట్ర ప్రభుత్వ మహిళా డాక్టర్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె సూసైడ్ నోట్‌లో ప్రస్తావించిన ఎస్సైని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

Maharashtra Doctor Incident: అరచేతిపై వైద్యురాలి సూసైడ్‌ నోట్‌.. ఓ ఎస్సై తనపై..

Maharashtra Doctor Incident: అరచేతిపై వైద్యురాలి సూసైడ్‌ నోట్‌.. ఓ ఎస్సై తనపై..

మహారాష్ట్రలో ఓ వైద్యురాలి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఓ ఎస్సై తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని..

BMC Elections: బీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌తో పొత్తుల్లేవ్... సమాజ్‌వాదీ పార్టీ ప్రకటన

BMC Elections: బీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌తో పొత్తుల్లేవ్... సమాజ్‌వాదీ పార్టీ ప్రకటన

పుణెలోని చారిత్రక శనివార్ వాడలో కొందరు మహిళలు నమాజ్ చేయడం వివాదం కావడంపై ఆయన మాట్లాడుతూ, అది ప్రార్థనా స్థలం కాదని, నమాజ్ సమయంలో కొందరు ప్రార్థనలు చేశారని చెప్పారు.

 Road Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

Road Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో తీసుకెళ్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమంది దుర్మరణం చెందారు. తొలుత ఆరుగురు చనిపోగా..ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. ఈ ప్రమాదంలో 28 మంది గాయపడ్డారు.

  PM Modi: 26/11 తర్వాత పాక్‌పై ఎందుకు దాడి చేయలేదో కాంగ్రెస్ చెప్పాలి: మోదీ

PM Modi: 26/11 తర్వాత పాక్‌పై ఎందుకు దాడి చేయలేదో కాంగ్రెస్ చెప్పాలి: మోదీ

ఉగ్రదాడికి దీటుగా సైనిక చర్య తీసుకోకుండా ఇండియాపై ఒక దేశం ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి చిదంబరం ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. నాటి నిర్ణయం ఎవరు తీసుకున్నారో కాంగ్రెస్ చెప్పాలన్నారు.

Road Accident: మహిళ ప్రాణం తీసిన గుంత

Road Accident: మహిళ ప్రాణం తీసిన గుంత

రోడ్డుపై ఉన్న గుంత కారణంగా ఓ మహిళ మృతి చెందింది. మహారాష్ట్రలోని పాల్ ఘర్ జిల్లాకు చెందిన అనిత తన భర్తతో కలిసి బైక్ పై నవ్జే అనే గ్రామానికి వెళ్లింది. అక్కడ పని ముగించుకుని తిరిగి ఇద్దరు స్వగ్రామానికి బైకుపై బయలు దేరారు. ఈ క్రమంలో..

PM Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ

PM Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ

ముంబై మెట్రో లైన్-3కి చెందిన ఫేజ్ 2బిను కూడా ప్రధానమంత్రి బుధవారంనాడిక్కడ ప్రారంభించారు. అచార్య అత్రే చౌక్ (ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మనల్ దగ్గర) నుండి కఫే పెరేడ్ వరకూ ప్రయాణం సాగించే ఈ నిర్మాణానికి రూ.12,200 కోట్లు ఖర్చు చేసారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి