Home » Maharashtra
భారత వాతావరణ శాఖ 'శక్తి' తుపాను గురించి ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి అక్టోబర్ 7 వరకు కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 45 కి.మీ. నుంచి 65 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని..
రంగోలి వేసిన వ్యక్తులను స్థానిక పోలీసులు గుర్తించారు. ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకరు పోలీసు కస్టడీలో ఉన్నారు. రంగోలి వివాదంతో రోడ్లపైకి వచ్చిన పలువురిని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి జరిపారు.
అతడు నడుచుకుంటూ వెళుతున్న సమయంలో రైలులోంచి ఓ వ్యక్తి పూజల కోసం ఉపయోగించిన వస్తువులు ఉన్న మూటను బయటకు విసిరేశాడు. ఆ మూటలో టెంకాయ కూడా ఉంది. ఆ మూట నేరుగా వచ్చి సంజయ్ తలపై పడింది.
తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి రైల్వే శాఖ గుడ్న్యూస్ తెలిపింది. త్వరలోనే ఈ మార్గంలో రెండు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఇవి ఏ ప్రాంతాల్లో మొదలవుతాయి, ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.
సిందేవాహి తాలూకాలోని నవర్గావ్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల అనురాగ్ అనిల్ బోర్కర్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల నిర్వహించిన NEET UG 2025 పరీక్షలో 99.99 శాతం స్కోర్ సాధించాడు.
మహారాష్ట్ర నుంచి ఈరోజు కలకలం రేపే వార్త వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అధికారిక X ఖాతా హ్యాక్ అయ్యింది. ఆ క్రమంలో హ్యాకర్లు షాక్కు గురిచేసేలా పాకిస్తాన్, టర్కీ జెండాలతో పోస్టులు చేయడం సంచలనంగా మారింది.
జన్ జెడ్ను రెచ్చగొట్టి ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయాలని రాహుల్ కోరుతున్నారని, ఇది ఓటు చోరీ కాదని, ఆయన మెదడును ఎవరో చోరీ చేశారని దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు.
సమాచారం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన శివాజీ పార్క్ వద్దకు చేరుకుని విగ్రహాన్ని శుభ్రం చేసేందుకు చర్యలు చేపట్టినట్టు పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. శివాజీ పార్క్ చుట్టుపక్కల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ముంబై పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.
రైల్వే స్టేషన్లో మహిళ నుంచి 8 కిలోల గంజాయి సరుకును సికింద్రాబాద్ రైల్వే, సికింద్రాబాద్ ఆర్పీఎస్ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ జావెద్, సికింద్రాబాద్ రైల్వే ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్లు వివరాలను వెల్లడించారు.
దేశంలో మళ్లీ బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర నాసిక్లోని కేంబ్రిడ్జ్ హైస్కూల్ లక్ష్యంగా బాంబు బెదిరింపు మెయిల్ రావడం చర్చనీయాంశంగా మారింది.