Home » Minister Narayana
రోడ్లు, డివైడర్లలో ఫ్లెక్సీలను తొలగించాలని మంత్రి నారాయణ (Minister Narayana) ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా తాగునీటి పరీక్షలు చేయాలని అన్నారు. త్వరగా అన్న క్యాంటీన్ల నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారు.
విశాఖ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు పనులపై ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టు కంపెనీల ప్రతినిధులతో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ సమావేశం నిర్వహించారు. మొదటి ఫేజ్లో భాగంగా పెందుర్తి, రెండో ఫేజ్లో గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో యూజీడీ పనులు చేయనున్నారు.
‘రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీల్లో డ్రైన్ల పూడికతీత పనులకు రూ.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులను నిర్దేశిత పనులకు మాత్రమే వినియోగించాలి. తీసిన పూడికను 24 గంటల్లో తరలించాలి.
డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల్లోగా డ్రెయిన్లలో పూడిక తొలగించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) ఆదేశాలు జారీ చేశారు.
అమరావతిలో మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాల పటిష్టత ఎలా ఉందో తెలుసుకోవడానికి ఐఐటి ఇంజనీర్లతో అధ్యయనం చేయించాలని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Narayana) నిర్ణయం తీసుకున్నారు.
పిడుగురాళ్లలో కేసులు పెరుగుతుండటంపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ అధికారులకు మంత్రి నారాయణ (Minister Narayana) కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన ఉంటుందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) తెలిపారు.
గత ప్రభుత్వంలో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై విచారణ చేయిస్తామని పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు.
ఏపీలో రేపు ఉదయం 6 గంటల నుంచి 65 లక్షల మందికి రూ.7 వేలు చొప్పున పెన్షన్ పంపిణీ జరుగుతుందని మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు.
రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్లో ఉన్న ఉమ్మడి ఆస్తులకు సంబంధించి షీలా బిడే కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాద్దామని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ అధికారులకు సూచించారు.