Home » Minister Narayana
అమరావతిలో రెండో దశ భూసమీకరణపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించారా? అని గత మంత్రివర్గ సమావేశంలో ..
రెండో విడత ల్యాండ్ పూలింగ్పై ఎవరూ అభ్యంతరం చెప్పలేదని.. ల్యాండ్ పూలింగ్పై వచ్చే కేబినెట్లో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. సబ్ కమిటీలో మాట్లాడిన తర్వాత ల్యాండ్ పూలింగ్పై ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 అవార్డులు అందుకునేందుకు నేడు మున్సిపల్ మంత్రి నారాయణతో పాటు పలువురు అధికారులు ఢిల్లీకి వెళ్లనున్నారు..
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు...
మునిసిపల్ పరిపాలన, అర్బన్ డెవల్పమెంట్ మునిసిపల్ కమిషనర్లుగా ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్లను నిలుపుదల చేయాలని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను మునిసిపల్ కమిషనర్ల అసోసియేషన్ ప్రతినిధులు కోరారు
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన న్యూరాలజీ వైద్య నిపుణులు పాల్గొన్న సదస్సులో వైద్య విజ్ఞానాన్ని పంచుకోవటం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.
AP Pension: త్వరలోనే రైతులకు రూ.20 వేలు అందిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. అలాగే ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకానుందన్నారు. తామిచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చి తీరుతామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో వంద శాతం రక్షిత తాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు.
టిడ్కో ఇళ్లను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం 2014 నుంచి 2019 మధ్య కేంద్రప్రభుత్వం నుంచి అనేక నిధులు తీసుకువచ్చామని మంత్రి నారాయణ అన్నారు.
ఏపీ టిడ్కో ద్వారా నిర్మించిన ఇళ్ల ను అప్పగించే పనులు వేగవంతం చేసేందుకు సహకరించాలని మంత్రి నారాయణ బ్యాంకర్లను కోరారు.