• Home » MLA

MLA

MLA: వైసీపీ ఉనికి కోసమే ‘వెన్నుపోటు’

MLA: వైసీపీ ఉనికి కోసమే ‘వెన్నుపోటు’

వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు కార్యక్ర మం ప్రజల్లో ఆపార్టీ ఉనికి కోసమేనని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ విమర్శించారు. ఆయన బుధవారం ‘మనింటికి మన ఎమ్మెల్యే’ కార్యక్రమాన్ని తలుపుల మండలంలోని సంగటివారిపల్లిలో ప్రారంభించా రు.

MLA: ఎమ్మెల్యే ఆగ్రహం.. కాంగ్రెస్‌, బీజేపీ ఫ్లెక్సీలు కనిపించడం లేదా..

MLA: ఎమ్మెల్యే ఆగ్రహం.. కాంగ్రెస్‌, బీజేపీ ఫ్లెక్సీలు కనిపించడం లేదా..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ ఫ్లెక్సీలు వదిలేసి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగించడం సరికాదన్నారు.

5న కోటి మొక్కలు నాటాలి: సీఎం

5న కోటి మొక్కలు నాటాలి: సీఎం

ఈనెల 5న రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అనేక ప్రదేశాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారుల పొరుగున మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందించనున్నట్లు పేర్కొన్నారు.

TEACHERS: ఇంగ్లిష్‌ ఎస్‌ఏ ప్రమోషన్ల కోసం మూడోరోజూ ధర్నా

TEACHERS: ఇంగ్లిష్‌ ఎస్‌ఏ ప్రమోషన్ల కోసం మూడోరోజూ ధర్నా

అర్హులైన సీనియర్‌ టీచర్లకు ఇంగ్లీష్‌ స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వాలంటూ పలువురు టీచర్లు చేపట్టిన ధర్నా శనివారం మూడో రోజూ కొనసాగింది. బదిలీల ప్రక్రియ జరుగుతున్న నగరంలోని శారదాస్కూల్‌ ప్రాంగణంలో నిరసన తెలిపారు. బాధిత టీచర్లకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

MLA: ఈ నెలలోనే రెండు పథకాల అమలు

MLA: ఈ నెలలోనే రెండు పథకాల అమలు

హామీలు అమలు చే యడం లేదని ప్రభుత్వం విమర్శలు చేస్తున్న వారికి బుద్ధి చెప్పేవిధం గా ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అ మలవుతాయని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఆమె శనివా రం మండలంలోని కక్కలపల్లికాలనీ పంచాయతీ పిల్లిగుండ్ల కాలనీలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టారు.

MLA: మహానాడుతో వైసీపీ శ్రేణుల మైండ్‌బ్లాక్‌

MLA: మహానాడుతో వైసీపీ శ్రేణుల మైండ్‌బ్లాక్‌

మహానాడుతో వైసీపీ శ్రేణుల మైండ్‌ బ్లాక్‌ అయిందని, అది చూసి వారికి ఏం చేయాలో తెలి యక వెన్నుపోటు దినోత్సవం అంటూ హడావుడి చేస్తున్నారని ఎమ్మె ల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. తాము జూన 4వ తేదీన ‘విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన శనివారం మండలంలోని ఎ.నారాయణపురం పంచాయతీ సోమనాథ్‌నగర్‌ చౌరస్తా నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించారు.

MLA: వేధింపులతోనే బీఆర్‌ఎస్‌ నాయకుడి మృతి

MLA: వేధింపులతోనే బీఆర్‌ఎస్‌ నాయకుడి మృతి

కాంగ్రెస్ నేతల వేధింపుల వల్లే బీఆర్‌ఎస్‌ నాయకుడి మృతిచెందాడని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. బోరబండలో ఇళ్లు కట్టుకుంటున్న పేద కుటుంబానికి చెందిన వారిపై కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు.

మన సీఎం... విజనరీ లీడర్‌: విప్‌ మాధవి

మన సీఎం... విజనరీ లీడర్‌: విప్‌ మాధవి

కడపలో మహానాడు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని ఆర్. మాధవి తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి రూ.90 కోట్లు విడుదల చేసిన ఆయన కృషిని ప్రశంసించారు.

Former Vaira MLA: వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ హఠాన్మరణం

Former Vaira MLA: వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ హఠాన్మరణం

వైరా మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్‌ గుండెపోటుతో మంగళవారం హఠాన్మరణం పాలయ్యారు. ఇటీవల ఆసుపత్రిలో చేరిన ఆయన తీరాజు తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు.

MLA: సీఎంగారూ.. తులం బంగారం ఏమైంది సారూ..

MLA: సీఎంగారూ.. తులం బంగారం ఏమైంది సారూ..

కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేకుండా పోయిందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. ఎన్నికలప్పుడు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీని విస్మరించిందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి