Home » MLC Kavitha
ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవితకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్రంలోని అధికార బీజేపీ మధ్య డీల్ కుదరడంతోనే బెయిల్ వచ్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ స్పందించింది.
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలైన తరువాత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ కామెంట్ ప్రభావమో.. మరేమో గానీ.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో కొత్త నినాదం మారుమోగింది. ఇన్నాళ్లు కేసీఆర్ తరువాత..
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దాదాపు 5 నెలలు తీహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న (మంగళవారం) బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. ఇవాళ (బుధవారం) ఆమె హైదరాబాద్లోని నివాసానికి చేరుకున్నారు. ఇంటి వద్ద కవితకు దిష్టి తీసి అభిమానులు ఇంట్లోకి ఆహ్వానం పలికారు.
కవిత అరెస్ట్ మొదలు బెయిల్పై విడుదల వరకు కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మొదలు లోక్సభ ఎన్నికల వరకు కవిత అంశం చర్చకు వస్తూనే ఉంది.
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్పై ట్రయల్లో భాగంగా నేడు విచారణ జరుగనుంది. ప్రస్తుతం వసంత్ విహార్లోని పార్టీ కార్యాలయంలో కవిత బసచేశారు. తనను కలవడానికి వచ్చే పార్టీ నేతలను కలిసి మధ్యాహ్నం హైదరాబాద్కు కవిత బయలుదేరనున్నారు.
నిన్న తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత ఇవాళ మధ్యాహ్నం 2:45గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు. సాయంత్రం 4:45గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆమె తిహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం భావోద్వేగానికి గురైన కవిత.. ‘మాకూ టైం వస్తది.
‘బిడ్డా... ఎట్లున్నవ్ పాణం మంచిగున్నదా’ ఢిల్లీ మద్యం కేసులో బెయిల్పై విడుదలైన తన కుమార్తె కవితను మాజీ సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలివి.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల సమష్టి కృషి వల్లే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ వచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు.
బీజేపీ, బీఆర్ఎ్సలు కుమ్ముక్కవడం వల్లనే కవితకు బెయిల్ సాధ్యపడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.