Home » Nalgonda
సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకే పర్మిట్ రూం లేకుండా వైన్స్ నిర్వహించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. దొంగ చాటుగా బెల్ట్ దుకాణాలకు సరఫరా, అధిక ధరలతో సిండికెట్గా మారి డూప్లికేట్ మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు.
తెలంగాణలో ఆదివారం వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ మణికొండ, మిర్యాలగూడ పట్టణం హనుమాన్ పేటలో జరిగిన ప్రమాదాల్లో భారీగా ఆస్తినష్టం జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామన్నపేటలోని సుభాష్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు జరుగుతుండగా కంటైనర్ లారీ అదుపు తప్పి..
మిర్యాలగూడలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ సోమవారం ఉదయం నిలిచిపోయింది. ఇంజిన్లో సాంకేతిక లోపంతో గంటకు పైగా ఆగిపోయింది ఫలక్నుమా.
టోల్గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ - విజయవాడ 65 వ జాతీయ రహదారిపై దసరా రిటర్న్ జర్నీ రద్దీ కొనసాగుతోంది.
పెద్ద పెద్ద పోలీసు అధికారులకు చెప్పినా ఏం చేయలేరంటూ రెచ్చిపోయింది. తాము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళమే అంటూ కానిస్టేబుల్ సుపుత్రుడు కూడా రెచ్చిపోయాడు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్లగొండ జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్ (RRR) దక్షిణ భాగం నిర్మాణానికి భూములు కోల్పోయిన రైతులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిశారు. భూమి కోల్పోతున్న వారి ఇబ్బందులను ఆయనకు వివరించారు. దీనిపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు.
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఇండ్లకోటయ్యగూడెం వద్ద ఉన్న బీజోత్పత్తి క్షేత్రంలోని చేపలు ‘చేపా చేపా ఎందుకు పెరగట్లే అంటే పట్టించుకునే వారేరని అంటున్నట్లు ఉన్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ నళినిని కలిశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. తెలంగాణ ప్రభుత్వం నళినికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని వివరించారు కలెక్టర్.
పలుమార్లు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కలిసి వినతి చేశారు బిహార్ కూలీలు. అయినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.