Home » Nalgonda
మా పక్కంటి ఆయన నా కోడి కాళ్లు విరగొట్టాడు. అతనిపై కేసు నమోదు చేసి శిక్షించండి.. అంటూ ఓ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది.
వివాహితపై లైంగిక దాడి చేసి, ఆమె అడ్డు తొలగించుకునేందుకు గడ్డిమందు ఇంజక్షన్ ఎక్కించి బాధితురాలి మరణానికి కారకుడైన ఆర్ఎంపీ డాక్టర్ మహేశ్ను గుర్రంపోడు పోలీసులు అరెస్టు చేశారు.
ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆర్ఎంపీ వైద్యుడు.. గొడవలు రావడంతో ఆమె ప్రాణాలు తీయాలనుకున్నాడు. బలం ఇంజెక్షన్ చేస్తున్నానంటూ..
అధిక వడ్డీలు ఆశ చూపి గిరిజనుల నుంచి కోట్ల రూపాయల డబ్బు అప్పుగా తీసుకుంటూ భారీ స్థాయిలో వ్యాపారం చేస్తోన్న ఓ వ్యక్తిపై నల్లగొండ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందింది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాదు-కన్యాకుమారి(Hyderabad-Kanniyakumari) మధ్య తిరువణ్ణామలై మీదుగా 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోములలో 34 ఏళ్ల వ్యక్తిని ఒకే కుటుంబానికి చెందిన వారు విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘ టనలో అతడు తీవ్రగాయాలతో మృతిచెందాడు.
రైతులకు విక్రయించేందుకు సిద్ధం చేసిన నకిలీ పత్తి విత్తనాలను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు.
నకిరేకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల వీరేశం పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరేశం జన్మదినోత్సవాన్ని సంబరంగా చేసుకున్నారు.
Jagadish Reddy: భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు.
నల్గొండ జిల్లాలో నకిలీ వైద్యులుగా చెలామణి అవుతున్న వారిపై మెడికల్ కౌన్సిల్ కొరడా ఝులిపించింది.