Home » Narendra Modi
నేడు భారత గగనతల మేధావి, ప్రజల రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 10వ వర్ధంతి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ గ్లోబల్ లీడర్ సర్వేలో 75 శాతం రేటింగ్స్తో ఆయన మరోసారి నెం.1గా నిలిచారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యునైటెడ్ కింగ్డమ్లో రెండు రోజుల సుదీర్ఘ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని, ఈరోజు మాల్దీవుల రాజధాని మాలేకు చేరుకున్నారు.
భారత రాజకీయ చరిత్రలో ఈ శుక్రవారం (జూలై 25, 2025న) ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఈ క్రమంలో మోదీ ఇప్పుడు దేశంలో అత్యధిక కాలం పాలన కొనసాగించిన రెండో ప్రధానమంత్రిగా నిలిచారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా బుధవారం లండన్ నగరానికి చేరుకున్నారు. ఆయన చేరుకున్న క్రమంలో అక్కడి ప్రవాస భారతీయులు ఉత్సాహభరితంగా స్వాగతం పలికారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈరోజు (జూలై 21) నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ ప్రాంగణం నుంచి ప్రసంగించారు. ఈ సమావేశాలు ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి.
దేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కోట్లాది మంది రైతులకు నిరాశ కలిగింది. ఎందుకంటే జూలై 18న రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్ యోజన 20వ విడత డబ్బులు వస్తాయని ఆశించారు. కానీ అలా జరగలేదు. అయితే దీనికి గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మోదీ గత మార్చిలో నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. దీంతో మోదీ రిటైర్మెంట్ అంశం చర్చించేందుకు వెళ్లారంటూ వార్తలు వచ్చాయి. అయితే మోదీ రిటైర్మెంట్ ఊహాగానాలను 2023లోనే కేంద్రం హోం మంత్రి అమిత్షా తోసిపుచ్చారు.
అంతర్జాతీయంగా భారతదేశం ఇమేజ్ పెంచే పనిలో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఎక్కడికి వెళ్లినా మోదీకి అపూర్వ స్పందన లభిస్తోంది.
కాంగ్రెస్ నాయకత్వంతో తనకున్న విభేదాలను మరింత పెంచే అవకాశం ఉన్న మరో చర్యకు ఉపక్రమించారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ శశి థరూర్. 1975లో ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి.. అప్పటి చర్యల్ని బహిర్గతం చేశారు.