Home » National News
దేశ విమానయాన రంగంలో సంక్షోభం సృష్టించిన ఇండిగో వ్యవహారంపై డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో విమానాల సంఖ్యను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
నైట్క్లబ్ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది గంటలకే లూథ్రా సోదరులు దేశం విడిచి పారిపోయారు. గత ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు గౌరవ్ (44) అతని సోదరుడు సౌరభ్ (40) పుకెట్ వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణించినట్టు పోలీసులు చెబుతున్నారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీకి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. సోనియా గాంధీ నకిలీ పత్రాల ద్వారా ఓటు హక్కు పొందారని ఢిల్లీకి చెందిన న్యాయవాది వికాస్ త్రిపాఠి రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు.
దేశ రాజధాని ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం, విజయవాడలకు వేర్వేరుగా నడిచే ఇండిగో విమాన సేవలను ఈ నెల 11 వరకు రద్దు చేస్తున్నట్టు
ఎంఈఏ ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, చైనాకు ప్రయాణించేటప్పుడు, చైనా మీదుగా రాకపోకలు సాగించేటప్పుడు భారతీయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రూ.500 కోట్ల సూట్కేసు ఇచ్చే వాళ్లెవరైనా పంజాబ్ ముఖ్యమంత్రి కావచ్చంటూ నవజ్యోత్ కౌర్ గత శనివారంనాడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకత్వంపైనా అవినీతి ఆరోపణలు చేశారు.
ఒక ప్రముఖ నటి 2017 ఫిబ్రవరి 17న అపహరణకు గురికావడం, కేరళలోని కొచ్చి సమీపంలో కదులుతున్న కారులో ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు ఆరోపణలు రావడం మలయాళ పరిశ్రమను కుదిపేసింది. అప్పట్లో ఆ నటి వయస్సు 20 ఏళ్లు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నేళ్లుగా పదవిలో కొనసాగుతున్నారో అన్నేళ్లపాటు దేశ స్వాతంత్ర్య కోసం జవహర్ లాల్ నెహ్రూ జైలు జీవితం గడిపారని ప్రియాంక గాంధీ గుర్తుచేశారు.
నేటికాలంలో అనేక రకాల చోరీలు జరుగుతున్నాయి. అయితే కొన్ని దొంగతనాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ భారీ చోరీ జరిగింది. సినిమా లెవెల్ సీన్ తలపిస్తూ.. కదులుతున్న బస్సు నుంచి లగేజీలను చోరీ చేశారు.
పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ఆరో రోజు కొనసాగుతున్నాయి. వందే మాతరం జాతీయ గేయం 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు లోక్ సభ, రాజ్యసభలో దీని గురించి చర్చ జరుగుతోంది. సభల్లో జరిగే అంశాలన్నీ ఇక్కడ మీకోసం..