• Home » New Delhi

New Delhi

PM Modi: జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత... శరవేగంగా వృద్ధి

PM Modi: జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత... శరవేగంగా వృద్ధి

ఇటీవల ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచామని, దానితోపాటు ఇప్పుడు జీఎస్టీ సంస్కరణల వల్ల దేశ ప్రజల పొదుపు రూ.2.5 లక్షల కోట్లకు చేరుతుందని ప్రధాని మోదీ చెప్పారు. భిన్న రకరకాల పన్నుల నుంచి దేశ ప్రజలకు విముక్తి కల్పించి, ఏకీకృత వ్యవస్థను ప్రవేశపెట్టామని తెలిపారు.

DUSU Election Result 2025: డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయభేరి

DUSU Election Result 2025: డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయభేరి

ఏబీవీపీ కీలకమైన మూడు పోస్టులు సొంత చేసుకుంది. అధ్యక్షుడు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టులను కైవసం చేసుకుంది. ఎన్‌ఎస్‌యూఐకి ఒక్క వైస్ ప్రెసిడెంట్ పదవి మాత్రమే తక్కింది.

India vs Pakistan Match: టీవీలు పగులగొట్టి నిరసన తెలిపిన ఆప్ మహిళా కార్యకర్తలు

India vs Pakistan Match: టీవీలు పగులగొట్టి నిరసన తెలిపిన ఆప్ మహిళా కార్యకర్తలు

ఇండియా-పాకిస్థాన్ 2025 ఆసియా క్రికెట్ మ్యాచ్ కు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు ఢిల్లీలో తీవ్ర నిరసన తెలిపారు. టీవీలు పగలకొట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jagdeep Dhankhar: రాజీనామా తర్వాత తొలిసారి కనిపించిన జగదీప్ ధన్‌ఖడ్

Jagdeep Dhankhar: రాజీనామా తర్వాత తొలిసారి కనిపించిన జగదీప్ ధన్‌ఖడ్

ఎం. వెంకయ్యనాయుడు పక్కనే ధన్‌ఖడ్‌ కూర్చుని ఆయనతో సంభాషించడం కనిపించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు రాక సందర్భంగా ఆయన నవ్వుతూ గ్రీట్ చేశారు.

Vice President Election 2025: ఓటింగ్‌కు 14 మంది ఎంపీలు గైర్హాజర్

Vice President Election 2025: ఓటింగ్‌కు 14 మంది ఎంపీలు గైర్హాజర్

వివిధ కారణాల రీత్యా ఈ ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నట్టు మూడు పార్టీలు ప్రకటించాయి. నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతా దళ్‌కు చెందిన ఏడుగురు రాజ్యసభ్యులు, కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

Vice Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు గైర్హాజరైన పార్టీలివే

Vice Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు గైర్హాజరైన పార్టీలివే

బిజేపీ సారథ్యంలోని ఎన్డీయే అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి ముఖాముఖీ తలబడుతున్నారు. కాగా, వివిధ కారణాలతో తాము ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్టు మూడు పార్టీలు ప్రకటించాయి.

Vice President Elections 2025: తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ

Vice President Elections 2025: తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ

ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి మధ్య ముఖాముఖీ పోటీ నెలకొంది. జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో 17వ ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది.

Vice President Election 2025: తొలి ఓటర్లలో రాజ్‌నాథ్, కిరిణ్ రిజిజు

Vice President Election 2025: తొలి ఓటర్లలో రాజ్‌నాథ్, కిరిణ్ రిజిజు

పార్టీ విప్‌లు లేకుండా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఉప రాష్ట్రపతి పదవికి ఓటింగ్ జరుగుతోంది. దీంతో ఎన్డీయే, 'ఇండియా' కూటమి నేతలు క్రాస్ ఓటింగ్ జరగవచ్చని, తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Delhi Heavy Rains: యమునా నది ఉధృతి.. వాగుల్లా వీధులు, మడుగుల్లా మార్కెట్లు

Delhi Heavy Rains: యమునా నది ఉధృతి.. వాగుల్లా వీధులు, మడుగుల్లా మార్కెట్లు

యమునా నది బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతానికి 207 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి మూసేశారు. నిత్యం రద్దీగా ఉండే 'మంజూ కా తిలా' మార్కెట్‌లోకి వరద నీరు చొచ్చుకురావడంతో ఒక్కసారిగా మూగవోయింది.

Amit Shah: యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో జవాన్ల సాహసాలను సువర్ణాక్షరాలతో లిఖించాలి

Amit Shah: యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో జవాన్ల సాహసాలను సువర్ణాక్షరాలతో లిఖించాలి

ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో నక్సల్స్‌తో పోరాడిన సీఆర్‌పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, డీఆర్‌జీ, కోబ్రా జవాన్లను వారి కుటుంబ సభ్యులతో సహా కలుసుకుని సన్మానించడం జరిగిందని అమిత్‌షా తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి