• Home » New Delhi

New Delhi

CAA Cut off Date Extended: పౌరసత్వ నిబంధనల సడలింపు.. పాక్, బంగ్లా, అఫ్ఘాన్ శరణార్థులకు ఊరట

CAA Cut off Date Extended: పౌరసత్వ నిబంధనల సడలింపు.. పాక్, బంగ్లా, అఫ్ఘాన్ శరణార్థులకు ఊరట

2024 డిసెంబర్ 31 లోపు వివిధ కారణాలతో భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ శరణార్ధుల వద్ద పాస్‌పోర్ట్, ఇతర పత్రాలు లేకున్నా భారత్‌లో ఉండేదుకు అనుమతిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది.

GST  Council Meeting : ఢిల్లీలో GST కౌన్సిల్ 56వ సమావేశం..  పన్ను రేట్లు,  సంస్కరణలపై చర్చ

GST Council Meeting : ఢిల్లీలో GST కౌన్సిల్ 56వ సమావేశం.. పన్ను రేట్లు, సంస్కరణలపై చర్చ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల నుండి ఆర్థిక మంత్రులు, కేంద్ర ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'నెక్స్ట్-జెన్' జీఎస్టీ సంస్కరణలు..

Jagdeep Dhankhar: అధికారిక నివాసం నుంచి ఫామ్‌హౌస్‌కు మారిన జగదీప్ ధన్‌ఖడ్

Jagdeep Dhankhar: అధికారిక నివాసం నుంచి ఫామ్‌హౌస్‌కు మారిన జగదీప్ ధన్‌ఖడ్

గత జూలై 21న పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజునే ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేసారు. ఆరోగ్య కారణాల రీత్యా తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Rajnath Singh: శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

Rajnath Singh: శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

ఇండియా ఎవరినీ శత్రువుగా భావించదని, ఇదే సమయంలో ప్రజల ప్రయోజనాలకు భంగం కలగనీయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

Putin to Visit India: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా పర్యటన ఖరారు

Putin to Visit India: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా పర్యటన ఖరారు

చైనాలో ప్రాంతీయ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పుతిన్ సోమవారంనాడు చర్చలు జరుపుతామని క్రెమ్లిన్ అధికారి యూరి ఉషకోవ్ తాజాగా తెలిపారు. ఈ సమావేశంలో పుతిన్ డిసెంబర్ పర్యటనకు సంబంధించిన సన్నాహకాలపై ఉభయ నేతలు చర్చించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

RSS Chief Mohan Bhagavath: ప్రతి జంట ముగ్గురు పిల్లల్ని కనాలి: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్

RSS Chief Mohan Bhagavath: ప్రతి జంట ముగ్గురు పిల్లల్ని కనాలి: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్

ప్రతి భారతీయ జంటకు ముగ్గురు పిల్లలు ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మూడు కంటే తక్కువ జనన రేటు ఉన్న సమాజాలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయని ఆయన చెప్పారు.

National Best Teacher Awards: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రకటించిన కేంద్రం..

National Best Teacher Awards: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రకటించిన కేంద్రం..

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. అవార్డులకు మొత్తం 45 మంది టీచర్లను కేంద్రం ఎంపిక చేసింది. వీరిలో తెలంగాణ నుంచి ఒక్కరు మాత్రమే జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యారు.

PMO Meet On Trumph Tarrifs: ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం

PMO Meet On Trumph Tarrifs: ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం

భారత్‌పై ప్రస్తుతం 25 శాతం టారిఫ్‌లు అమలవుతుండగా, బుధవారం నుంచి అదనంగా విధించిన 25 శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో మంగళవారం నాడు జరుగనున్న అత్యున్నత స్థాయి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

Elvish Yadav: ఎల్విష్ యాదవ్‌ ఇంటిపై కాల్పులు జరిపిన ఇద్దరు షూటర్ల అరెస్టు

Elvish Yadav: ఎల్విష్ యాదవ్‌ ఇంటిపై కాల్పులు జరిపిన ఇద్దరు షూటర్ల అరెస్టు

గౌరవ్‌సింగ్ ఫరిదాపూర్‌లో స్కూల్ డ్రాపౌట్ కాగా, ఆదిత్య తివారీ బీహార్‌లోని తైమూర్ జిల్లాకు చెది బీసీఏ స్టూడెంట్‌ అని పోలీసులు తెలిపారు. గౌరవ్‌‌కు గత ఏడాది ఒక విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో ప్రమేయం ఉండగా, ఆదిత్యకు గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదు.

Delhi CM Z Category Security: ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇచ్చిన జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఉపసంహరించుకున్న కేంద్రం

Delhi CM Z Category Security: ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇచ్చిన జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఉపసంహరించుకున్న కేంద్రం

ఢిల్లీ సీఎంకు ఇటీవల కల్పించిన జెడ్ కేటగిరీ భద్రతను కేంద్రం ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై ముఖ్యమంత్రి భద్రతావ్యవహారాలను ఢిల్లీ పోలీసులు పర్యవేక్షించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి