Home » Pakistan
చైనా తాజాగా పాకిస్థాన్ నుంచి రెండు వేల గాడిదలను కొనుగోలు చేసింది. పాకిస్థాన్ నుంచి చైనా అత్యధికంగా గాడిదలను దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో 2024లో ఈ రెండు దేశాల మధ్య డీల్ కుదిరింది. ఈ డీల్ ప్రకారం చైనాకు పాకిస్థాన్ 20 వేల గాడిదలను ఎగుమతి చేయాలి.
గాజాలో మరణాలు, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తెహ్రీక్-ఇ-లబైక్ పాకిస్థాన్ (TLP) కార్యకర్తలు చేస్తోన్న ఆందోళనలతో పాకిస్థాన్ రణరంగంగా మారింది. గతవారం మొదలైన ఈ ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.
సరిహద్దు ఘర్షణలో తాము 58 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టామని, పొరుగు దేశానికి చెందిన 25 ఆర్మీ పోస్ట్లను స్వాధీనం చేసుకున్నామని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు.
పాకిస్తాన్ పేసర్ ఇహ్సానుల్లో భారత బ్యాటింగ్ సంచలనం అభిషేక్ శర్మకు సవాల్ విసిరాడు. తన వేగవంతమైన బౌలింగ్ అభిషేక్ ను కచ్చితంగా ఇబ్బంది పెడుతుందని ఇహ్సానుల్లా చెబుతున్నాడు.
డ్యురాండ్ సరిహద్దు వెంబడి పాక్, అప్ఘాన్ దళాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో సుమారు 12 మంది పాక్ సైనికులు మరణించినట్టు సమాచారం. కాబుల్పై పాక్ వైమానిక దాడులకు తాము బదులిచ్చినట్టు అప్ఘాన్ రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు.
తమ ధైర్యాన్ని పరీక్షించే ప్రయత్నం చేయొద్దంటూ అఫ్గానిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి అమిర్ ఖాన్ ముత్తకీ భారత్ గడ్డ పైనుంచి పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తమతో పెట్టుకుంటే ఏమవుతుందో రష్యా, అమెరికాలను అడిగి తెలుసుకోవాలని అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ బాంబులతో దద్దరిల్లింది. నగరంలోని అనేక చోట్ల రాత్రి పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. మృతుల సంఖ్య వెల్లడికాలేదు. ఈ పేలుళ్లలో పాకిస్తాన్ పాత్ర ఉందని భావిస్తున్నారు.
పాక్ ఉగ్ర సంస్థ జైష్ ఏ మహ్మద్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఉగ్రవాదులతో ఆత్మాహుతి దాడులు చేయించేందుకు ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో మహిళలను చేర్చుకునేందుకు పాక్తో పాటు భారత్లోని కొన్ని ప్రాంతాల్లో రిక్రూట్మెంట్లకు యత్నిస్తోంది.
ఇటీవల ఆసియా కప్ 2025లో పాకిస్థాన్ మంత్రి, ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వి చేసిన పనికి ఆ దేశం పరువు పోయింది. ఆసియా కప్ విన్నర్ అయిన భారత్కు ట్రోఫీని నఖ్వీ అప్పగించక పోవడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏసీసీ ఛైర్మన్ గా ఉన్న మోసిన్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడాన్ని భారత్ తిరస్కరించింది..
అత్యాధునిక ఏఐఎమ్-120ల విక్రయానికి ఒప్పందం ఖరారు! క్షిపణుల అమరికకు వీలుగా ఎఫ్-16లను ఆధునీకరించనున్న అమెరికా బాలాకోట్పై దాడులకు ప్రతీకారంగా ఈ మిసైల్స్తోనే నాడు పాక్ ప్రతిదాడి ఇప్పుడు భారీగా సమకూర్చుకునే యత్నం..