Home » Pawan Kalyan
ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని రాష్ట్రంలో పలు జిల్లాలకు హెచ్చరికలు వచ్చిన క్రమంలో.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు.
ప్రసూతి సమయంలో వైద్య సేవల విషయంలో ఏ దశలోనూ నిర్లక్ష్యంగా ఉండకూడదని, అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గర్భిణులకు వైద్యం నుంచి ప్రసవం వరకూ, అనంతర వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా అందాలని చెప్పారు.
నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన నాయకులతో మాట్లాడిన జనసేనాని మరోసారి ఇలా పార్టీకి నష్టం జరిగేలా చూస్తే మాత్రం సహించేది లేదని, ఇష్టం లేకుంటే బయటకు వెళ్లిపోవచ్చని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పినట్లు సమాచారం.
దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలిసి ఓడించారని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ నరకాసురులు మారీచుల్లాంటివారని, రూపాలు మార్చుకుంటూ తమను ఓడించారనే అక్కసుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నన్నూరులో 'సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్' బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. మోదీతోపాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ ఉన్నారు. ఈ మేరకు భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు.
ఆంధ్రజ్యోతి’ దిన పత్రిక 23వ వార్షికోత్సవం, ఏబీఎన్ ఛానల్ 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రజ్యోతికి హృదయపూర్వక అభినందనలు..
విజయవాడలో జరిగిన ‘ఆమె సూర్యుడిని కబళించింది’ బుక్ రిలీజ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఓజీ అంటే ఏమిటి అని ఎలా చూశారో.. పుస్తకం టైటిల్ కూడా ఉత్సకతను రేకెత్తించేలా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఐఎఫ్ఎస్ చదువుకున్న లక్ష్మీ నుంచి ఇలాంటి పుస్తకం రావడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) కాకినాడలోని కలెక్టరేట్ లో ఉప్పాడ ప్రాంతానికి చెందిన మత్స్యకార ప్రతినిధులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన పవన్ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఉప్పాడ(Uppada) మత్స్యకారుల సమస్యలపై చర్చించామని పవన్ కల్యాణ్ తెలిపారు.
పవన్ ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై కమిటీతో చర్చిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఉప్పాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మత్స్యకారులతో ప్రత్యక్షంగా..