• Home » Peddapalli

Peddapalli

ప్రణాళికాబద్ధంగా చెరువుల అభివృద్ధి

ప్రణాళికాబద్ధంగా చెరువుల అభివృద్ధి

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రణాళికాబద్ధంగా చెరువుల అభివృద్ధి చర్యలు తీసుకొంటున్నామని అదనపు కలెక్టర్‌ దాసరి వేణు తెలిపారు. మండలంలోని పారుపల్లి చెరు వును అదనపు కలెక్టర్‌ డి.వేణు, ఇరిగేషన్‌ ఈఈ బలరాం, ఫారెస్ట్‌ జిల్లా అధికారి శివయ్యలు సందర్శించారు.

బోధన పద్ధతుల్లో మార్పు కనిపించాలి

బోధన పద్ధతుల్లో మార్పు కనిపించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో నెల రోజుల్లో బోధన పద్ధతుల్లో మార్పులు కనిపించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అకాడమిక్‌ ప్యానెల్‌ బృం దాల పాఠశాలల పరిశీలనపై అధికారులతో సమీక్షించారు.

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి

జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ సబ్బంది సమయపాలన కచ్చితంగా పాటించాలని, ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలలో సత్వరం వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ వాణిశ్రీ అన్నారు.

సైన్స్‌అండ్‌ టెక్నాలజీలో విద్యార్థులు ముందుండాలి

సైన్స్‌అండ్‌ టెక్నాలజీలో విద్యార్థులు ముందుండాలి

విద్యార్థులు సైన్స్‌, టెక్నాలజీపై ఆసక్తి చూపాలని, ఆధునిక కాలంలో సైన్స్‌పై అవగాహన పెంచుకొని పరిశోధ నల వైపు దృష్టి సారించాలని జిల్లా పరిషత్‌ సీఈఓ నరేందర్‌ పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీపీసీ టీటీసీలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్‌ఫెయిర్‌ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారం భించారు.

సైబర్‌ మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి

సైబర్‌ మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి

సైబర్‌ నేరాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, అప్రమత్తతతో నేరాలను అరికట్టాలని రామ గుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. మంగళవారం కమిషరేట్‌ కార్యాల యంలో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ ఆధ్వర్యం లో ఫ్రాడ్‌ కా పుల్‌స్టాప్‌ అనే కార్యక్రమంలో భాగంగా ఆరు వారాల సైబర్‌ భద్రత ప్రచార కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

రామగుం డం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌, కమిషనర్‌ అరుణశ్రీ, ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహిం చారు.

ఎయిడ్స్‌ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలి

ఎయిడ్స్‌ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలి

ఎయిడ్స్‌పై ప్రజల్లో విద్యార్థులు సరైన అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్‌ నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా ఆసుపత్రి నుంచి అయ్యప్ప స్వామి ఆలయం, సిరి ఫంక్షన్‌ హాల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

నేటి నుంచి ఇన్‌స్పైర్‌, వైజ్ఞానిక ప్రదర్శనలు

నేటి నుంచి ఇన్‌స్పైర్‌, వైజ్ఞానిక ప్రదర్శనలు

జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలు, ఇన్‌స్పైర్‌ అవార్డ్‌ మనాక్‌ జంట ఎగ్జిబిషన్‌లు ఎన్టీపీసీ ఉన్నత పాఠశాలలో ఈనెల 2, 3, 4 తేదీల్లో జరగనున్నాయి. సోమవా రం జిల్లా విద్యాధికారి శారద ఏర్పాట్లను పరిశీలించారు.

గ్రూపులతో  విద్యార్థుల్లో పోటీత్వం పెరుగుతుంది

గ్రూపులతో విద్యార్థుల్లో పోటీత్వం పెరుగుతుంది

పాఠశాలల్లో విద్యా ర్థులను నాలుగు హౌజ్‌ల కింద విభజిస్తే వారికి మేలు జరుగుతుందని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టర్‌ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, గ్రంథాలయం సందర్శించారు.

సింగరేణి పరిరక్షణకు ‘సింగరేణి పోరుగర్జన’

సింగరేణి పరిరక్షణకు ‘సింగరేణి పోరుగర్జన’

సింగరేణి కార్మిక సం ఘాల ఐక్యవేదిక హెచ్‌ఎంఎస్‌, ఐఎఫ్‌టీయూ, టీఎస్‌యూఎస్‌, ఏఐ ఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ, ఎస్‌జీ కేఎస్‌, ఐఎఫ్‌టీయూ ఏడు కార్మిక సంఘాల సమావేశం ఆదివారం హెచ్‌ఎంఎస్‌ కార్యాలయంలో యూ నియన్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌ అధ్యక్షతన జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి