• Home » Penukonda

Penukonda

SEEDS : రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

SEEDS : రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో 80 శాతం సబ్సిడీతో ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

MINISTER SAVITHA: స్థానిక సమస్యలు పరిష్కరించండి

MINISTER SAVITHA: స్థానిక సమస్యలు పరిష్కరించండి

స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి సవిత మండల నాయకులకు సూచించారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పెనుకొండ మండల నాయకులతో సమావేశం నిర్వహించారు.

NSS: ముగిసిన ఎనఎ్‌సఎ్‌స ప్రత్యేక శిబిరం

NSS: ముగిసిన ఎనఎ్‌సఎ్‌స ప్రత్యేక శిబిరం

స్థానిక పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎనఎ్‌సఎ్‌స యూనిట్‌-2 ఏడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరం సోమవారంతో ముగిసింది.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి

కూటమి ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అం దేలా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ గీత సూచించారు. సోమవారం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వ్యవసాయశాఖాధికారులు మాట్లాడుతూ.. మండలంలో ఈక్రాప్‌ నమోదు వందశాతం పూర్తయిందని, డ్రోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

CPM: రేషన మాఫియాను అరికట్టండి

CPM: రేషన మాఫియాను అరికట్టండి

మండల వ్యాప్తంగా ఉన్న రేషన షాపుల నుంచి సబ్సిడీ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలింపును అరికట్టాలని సీపీఎం జిల్లా నాయకుడు పెద్దన్న కోరారు. రెండు చోట్ల డంప్‌లు ఏర్పాటుచేసుకుని టెంపోలు, లారీలలో వాటిని తరలిస్తున్నట్లు ఆరోపించారు.

ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యం.. టైరు కిందపడి చిరిగిన చీరలు

ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యం.. టైరు కిందపడి చిరిగిన చీరలు

డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా పట్టు చీరలు చిరిగిపోయాయని చేనేత కార్మికులు వాగ్వాదానికి దిగారు. ధర్మవరం నుంచి సోమందేపల్లి మీదుగా హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ కాంట్రాక్టు బస్సును ఆపి, డ్రైవర్‌ను నిలదీశారు.

STU: ఉపాధ్యాయులను టెట్‌ నుంచి మినహాయించాలి

STU: ఉపాధ్యాయులను టెట్‌ నుంచి మినహాయించాలి

ఇన సర్వీస్‌ ఉపాధ్యాయులను టెట్‌ నుంచి మినహాయించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం మండలంలోని శెట్టిపల్లి, కొండాపురం, రాంపురం, పెనుకొండ, వెంకటరెడ్డిపల్లి, మరువపల్లి, తిమ్మాపురం హైస్కూల్‌, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సభ్యత్వ నమోదు, సమస్యల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

IRRIGATION: చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు

IRRIGATION: చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు

మండలంలో 30చెరువుల మరమ్మతుకు రూ.20కోట్లతో ప్రణాళికలు రూపొందించామని ఇరిగేషన ఏఈ వినోద్‌కుమార్‌ తెలిపారు. సోమవారం మండల సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నాగమ్మ అధ్యక్షతన నిర్వహించారు.

CITU: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కల్పించాలి

CITU: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కల్పించాలి

సివిల్‌ సప్లై స్టాక్‌పాయింట్‌లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న డీఈఓ, సెక్యూరిటీ, పంప్‌ బాయ్స్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ డిమాండ్‌ చేశారు.

JC: సకాలంలో రైతులకు యూరియా

JC: సకాలంలో రైతులకు యూరియా

సకాలంలో రైతులకు యూరియాను అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ వ్యవసాయాదికారులకు సూచించారు. సోమవారం మండలంలోని నాగలూరు గ్రామ రైతుసేవా కేంద్రంలో యూరియా పంపిణీని ఆయన పరిశీలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి