• Home » Penukonda

Penukonda

CM MEETING: సీఎం సభను విజయవంతం చేయండి

CM MEETING: సీఎం సభను విజయవంతం చేయండి

అనంతపురంలో బుధవారం నిర్వహించే సీఎం చంద్రబాబు సభను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం సోమవారం మండల కన్వీనర్‌ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు.

MINISTER SAVITHA: అభివృద్ధిని ప్రజలకు తెలపాలి

MINISTER SAVITHA: అభివృద్ధిని ప్రజలకు తెలపాలి

కూటమి ప్రభుత్వం చేపట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలు తదితర అభివృద్ధి పనులను ప్రజలకు విరవించడమే ఽఽఽధేయ్యంగా పనిచేయాలని మంత్రి సవిత సూచించారు. గోరంట్లలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు.

GANESH: కోలాహలంగా వినాయకుడి నిమజ్జనం

GANESH: కోలాహలంగా వినాయకుడి నిమజ్జనం

మండల కేంద్రంలో 11రోజులపాటు జరిగిన పూజల అనంతరం వినాయక విగ్రహాల నిమజ్జనం కోలాహలంగా సాగింది. శనివారం మధ్యాహ్నం నుంచి 15వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం ట్రాక్టర్ల ద్వారా తరలించారు.

MINISTER SAVITHA: నాన్న ఆశీర్వాదాలే నాకు శ్రీరామరక్ష

MINISTER SAVITHA: నాన్న ఆశీర్వాదాలే నాకు శ్రీరామరక్ష

నాన్న ఆశీర్వాదాలే శ్రీరామరక్ష అని బీసీ సంక్షేమ చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. మండలంలోని రాంపురం పంచాయతీలో మాజీ మంత్రి ఎస్‌.రామచంద్రారెడ్డి 82వ జయంతిని ఘనంగా నిర్వహించారు.

LAND DONETOR : ఊరికి ఉపకారి

LAND DONETOR : ఊరికి ఉపకారి

పెనుకొండ న గర పంచాయతీ నుంచి కోనాపురం వెళ్లే దారి కోసం రూ.2కోట్లు విలువ చేసే భూమిని కోగిర జయచంద్ర వితరణ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.

JUDGE: సమాజంలో రుగ్మతలు రూపుమాపాలి

JUDGE: సమాజంలో రుగ్మతలు రూపుమాపాలి

సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాలు, బాల్యవివాహాలు, తదితర రుగ్మతులను రూపుమాపాలని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శనివారం మండలంలోని వినాయకనగర్‌లో న్యాయవిజ్ఞానసదస్సు నిర్వహించారు.

GIDUGU: వ్యవహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు

GIDUGU: వ్యవహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు

తెలుగు భాషాభివృద్ధికి పాటుపడదామని మున్సిపల్‌ చైర్మన రమేష్‌ అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున, వైస్‌ చైర్మన బలరాంరెడ్డి, జబీవుల్లా, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

ELECTRICITY: చేతికందే ఎత్తులో విద్యుత తీగలు

ELECTRICITY: చేతికందే ఎత్తులో విద్యుత తీగలు

కొన్నేళ్లుగా వ్యవసాయ పొలాల్లో విద్యుత తీగలు చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయి. దీనిపై పలుమార్లు ట్రాన్సకో అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపనపోలేదని తిమ్మాపురం రైతులు వాపోతున్నారు.

RDT: ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించాలి

RDT: ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించాలి

ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఎన్నోరకాలుగా ఆర్డీటిసంస్థ చేయూతనిచ్చిందని, ఆ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించాలని దళిత సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

AGGITATION: పేదలకు న్యాయం చేయండి

AGGITATION: పేదలకు న్యాయం చేయండి

మండలంలోని పాలసముద్రం జాతీయ రహదారి కూడలిలో ప్రభుత్వ స్థలంలో నివాసమున్న పేదలకు న్యాయం చేయాలని తహసీల్దార్‌ మారుతికి సోమవారం కార్మిక సంఘాల నాయకులు వినతిపత్రం అందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి