Home » PM Kisan Samman Nidhi
PM Kisan Yojana: ప్రధాన మంత్రి కిసాయ్ యోజన పథకంలో భాగంగా 19వ విడత నగదును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.
PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద రైతుల ఖాాతాల్లో నగదు రేపు అంటే.. సోమవారం (ఫిబ్రవరి 24వ తేదీ)న పడనున్నాయి. బిహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు.
PM Kisan 19th Installment: ఫిబ్రవరి 24వ తేదీన కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో పడాలంటే.. వారు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది.. అవేంటంటే..
ప్రధాని పర్యటన వివరాలను బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ తెలియజేస్తూ, ప్రధాని సభలో భాగల్పూర్, ముంగెర్, బెగుసరాయ్ సహా 13 జిల్లాలకు చెందిన ప్రజలు, సీనియర్ ఎన్డీయే నేతలు పాల్గొంటారని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది రైతులకు ఫిబ్రవరి 24న గుడ్ న్యూస్ రానుంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత నిధులను విడుదల చేయనున్నారు. అయితే ఈసారి కొంత మంది రైతులకు మాత్రం ఈ మొత్తం అందదు. ఎందుకనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
రైతులను ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతో కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం.. పీఎం కిసాన్ సమాన్ నిధి పేరుతో ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే..
దేశవ్యాప్తంగా రైతులు, పేదలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర కానుకలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు.
PM Kisan 19th Installment 2024: భారత ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక సంక్షేమ పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన చాలా ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా..
దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుంది. అయితే దేశ జనాభాలో సగానికి మందిపైగా ప్రజలు నేటికి వ్యవసాయమే జీవనాధారం. పంట పండించడం కోసం భారీగా పెట్టుబడి పెడుతున్న.. ఫలితం మాత్రం ఆశించినంతగా రావడం లేదు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 18వ విడత మొత్తాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న విడుదల చేశారు. దీని కింద మొత్తం రూ.21 వేల కోట్లు పంపిణీ చేశారు. అయితే పలువురి రైతుల ఖాతాల్లోకి మాత్రం డబ్బులు రాలేదు. దీంతో ఆ రైతులు ఏం చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.