• Home » PM Modi

PM Modi

Vande Mataram 150 Years: జిన్నా వ్యతిరేకిస్తే నెహ్రూ సమర్థించారు.. వందేమాతరంపై చర్చలో మోదీ

Vande Mataram 150 Years: జిన్నా వ్యతిరేకిస్తే నెహ్రూ సమర్థించారు.. వందేమాతరంపై చర్చలో మోదీ

కాంగ్రెస్ పార్టీ ముస్లింలీగ్‌కు దాసోహం అనడం, వందేమాతర గీతాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించడం దురదృష్టకరమని ప్రధాని అన్నారు. జిన్నా నిరసనకు దిగడంతో సుభాష్ చంద్రబోస్‌కు నెహ్రూ లేఖ రాశారని, గీతంలోని కొన్ని భాగాలు ముస్లింలకు నచ్చకపోవచ్చని అందులో పేర్కొన్నారని, గీతాన్ని సమీక్షించాలని కోరారని వివరించారు.

 PM Modi Vande Mataram Debate: లోక్‌సభలో వందేమాతరం చర్చను ప్రారంభించనున్న మోదీ

PM Modi Vande Mataram Debate: లోక్‌సభలో వందేమాతరం చర్చను ప్రారంభించనున్న మోదీ

స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చిన బంకించంద్ర ఛటర్జీ 'వందేమాతర గీతం' చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతపై లోక్‌సభలో చర్చ ఉంటుంది.

PM Narendra Modi: గోవా అగ్నిప్రమాద ఘటన.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

PM Narendra Modi: గోవా అగ్నిప్రమాద ఘటన.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

గోవాలోని అర్పోరాలోని రోమియోలేన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బిర్చ్‌ నైట్‌ క్లబ్‌లో సిలిండర్‌ పేలి 25 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్‌ సిబ్బందిగా గుర్తించారు. ఈ ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

PM Modi: నేషన్ ఫస్ట్‌ నుంచి నారీ శక్తి వరకూ ప్రగతిపథంలో భారత్.. మోదీ శక్తివంతమైన ప్రసంగం

PM Modi: నేషన్ ఫస్ట్‌ నుంచి నారీ శక్తి వరకూ ప్రగతిపథంలో భారత్.. మోదీ శక్తివంతమైన ప్రసంగం

భారతదేశ అభివృద్ధిలో నారీ శక్తి పాత్ర ప్రశంసనీయమని మోదీ అన్నారు. ప్రతి రంగంలోనూ మన ఆడకూతుళ్లు తమదైన ముద్ర వేసుకుంటున్నారని, ఆటంకాలు తొలగించుకుంటూ దూసుకు వెళ్తున్నారని, గగనతలంలోనూ తమ శక్తిసామర్థ్యాలను చాటుకుంటున్నారని ప్రశంసించారు.

Undavalli Arun Kumar: టెర్రరిస్టులను కాల్చి పడేయాలి: ఉండవల్లి

Undavalli Arun Kumar: టెర్రరిస్టులను కాల్చి పడేయాలి: ఉండవల్లి

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకువస్తున్న సీఎం చంద్రబాబు తన వ్యాపారాలు ఎందుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. చంద్రబాబు హెరిటేజ్ సంస్థ కార్యాలయాన్ని, జగన్ భారతి సిమెంట్స్‌ను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకురావాలని సూచించారు.

Putin Assures India of Energy Security: భారత ఇంధన అవసరాలన్నీ తీరుస్తాం

Putin Assures India of Energy Security: భారత ఇంధన అవసరాలన్నీ తీరుస్తాం

భారత్‌కు రష్యా నమ్మకమైన ఇంధన సరఫరాదారుగా ఇకముందు కూడా కొనసాగుతుందని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హామీ ఇచ్చారు. భారత్‌కు అంతరాయం లేకుండా చమురు, గ్యాస్‌, బొగ్గు వంటి అవసరమైన అన్నిరకాల ఇంధనాలను సరఫరా చేసేందుకు సిద్ధంగా.......

CM Revanth Reddy: మీరు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతా.. మోదీ ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

CM Revanth Reddy: మీరు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతా.. మోదీ ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

తెలంగాణకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతానని హెచ్చరించారు.

PM Modi: రష్యా టూరిస్టులకు ఉచిత ఈ-వీసా.. పుతిన్‌తో సంయుక్త సమావేశంలో మోదీ

PM Modi: రష్యా టూరిస్టులకు ఉచిత ఈ-వీసా.. పుతిన్‌తో సంయుక్త సమావేశంలో మోదీ

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన ద్వైపాక్షిక సమావేశానంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఈ-టూరిస్ట్ వీసా, గ్రూప్ టూరిస్ట్ వీసా సర్వీసులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.

ప్రారంభమైన 23వ శిఖరాగ్ర సమావేశం

ప్రారంభమైన 23వ శిఖరాగ్ర సమావేశం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన భారత్‌లో రెండో రోజు కొనసాగుతోంది. ఇండియాలో పర్యటించేందుకు ఆయన నిన్న(గురువారం) సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. పుతిన్ పర్యటనకు సంబంధించి మినిట్ టు మినిట్ లైట్ అప్డేట్స్ కోసం ఇక్కడ చూడండి..

PM Modi: శాంతిపక్షానే భారత్.. పుతిన్‌కు మోదీ స్పష్టీకరణ

PM Modi: శాంతిపక్షానే భారత్.. పుతిన్‌కు మోదీ స్పష్టీకరణ

ఉక్రెయిన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి పుతిన్ ప్రభుత్వం భారత్‌పై విశ్వాసం ఉంచి ప్రతి విషయాన్ని తమతో పంచుకుందని మోదీ అన్నారు. ఇరుదేశాల మధ్య నమ్మకం అనేది గొప్ప బలమని, ఇదే విషయాన్ని తాము పదేపదే చెబుతూ వచ్చామని, ప్రపంచానికి కూడా తెలియజేశామని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి