Home » Punjab
పంజాబ్లోని వరద ప్రభావిత గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు 1998 గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. 48 మంది ప్రజలు చనిపోయారు.
పంజాబ్లో వరద బీభత్సం బారిన పడ్డ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్రానికి చెందిన సెలబ్రిటీలు నడుం కట్టారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు వరద బాధితుల సహాయార్థం రూ.5 కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇది విరాళం కాదని, సేవ అని వ్యాఖ్యానించారు.
భగవంత్ మాన్ రెండ్రోజుల క్రితం వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వేకు బదులుగా ఆయన కాలినడకన ఆ ప్రాంతాల్లో పర్యటించారు.
పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్ మజ్రా సంచలనం సృష్టించారు. అత్యాచార ఆరోపణలపై అరెస్టయిన హర్మీత్.. అనూహ్యంగా పోలీసు కస్టడీ నుంచి పరారయ్యాడు. హరియాణాలోని కర్నాల్లో పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయాడు.
జగజ్జీవన్ రోజూ లాగే ఆదివారం కూడా సైకిల్ మీద బయటకు వెళ్లాడు. రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో స్పీడు బ్రేకర్ల దగ్గర అనుకోని విషాదం చోటుచేసుకుంది.
పంజాబ్ నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత తీవ్రమైన వరదలను ఎదుర్కొంటోంది. సట్లెజ్, బియాస్, రావి నదులు, ఇతర వాగులు, వంకలు ఉప్పొంగడంతో గురుదాస్పూర్, పఠాన్కోట్, అమృత్సర్, తరన్ తారన్, కపూర్తల, ఫిరోజ్పూర్, ఫాజిల్కా, హోషియార్పూర్ జిల్లాలలో వందలాది గ్రామాలు మునిగిపోయాయి.
Viral Video: ఓ షాపు వాడు ప్యాకెట్లను ఓపెన్ చేయడానికి ఓ దారుణమైన టెక్నిక్ వాడుతున్నాడు. ఒకే సారి నాలుగు ప్యాకెట్లను వేడి వేడి నూనెలో ముంచుతున్నాడు.
పంజాబ్ గాయనిగా పేరుతెచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన 35 ఏళ్ల మాన్ 2022లో ఖరార్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మంత్రిగా కీలక శాఖల్లో పనిచేశారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కలేదు. అనూహ్యంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు శనివారం నాడు ప్రకటించారు.
బరువెక్కిన హృదయంతో రాజకీయాలను విడిచిపెట్టాలని నిర్ణయించున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మాన్ తెలిపారు. తన రాజీనామాను స్పీకర్ ఆమోదించాలని కోరారు. పార్టీకి బెస్ట్ విషెస్ తెలిపారు.
Punjab Land Dispute: బల్విందర్ తల్లిదండ్రులకు ఆశ్రయం ఇవ్వటం దిల్బాగ్ సింగ్కు నచ్చలేదు. తమ్ముడిపై పగ పెంచుకున్నాడు. జులై 14వ తేదీన దిల్బాగ్ తన భార్యతో కలిసి కారులో వెళుతూ ఉన్నాడు. ఆ సమయంలో బల్విందర్ సింగ్ తన కూతురు, భార్యతో కలిసి ఓ చోట నిలబడి ఉన్నాడు.