Home » Puttaparthi
రాయచోటిలో 4వ తేదీన వీరభద్రస్వామి ఉత్సవం సమయంలో హిందువులపై దాడిచేసిన వారిని అరె్స్టచేసి కఠినంగా శిక్షించాలని వీహెచపీ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు.
మండలకేంద్రం లో శుక్రవారం సీఎం చంద్రబాబు చిత్రపటానికి రైతులు క్షీరాభిషేకం చేశారు.
అభివృద్ధి చేసే బీజేపీకే ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని మాజీమంత్రి పల్లెరఘునాథరెడ్డి అన్నారు.
సమస్యపై అధికారులు పదేపదే ఫిర్యాదు చేస్తున్నా.. పరిష్కరించకపోవడంతో విసిగిపోయిన బాధితులు కలెక్టరేట్లో ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఓ యువకుడు ఒంటిపై కిరోసిన పోసుకుని, నిప్పంటించుకునేందుకు యత్నించాడు.
ప్రజాసమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి అర్జీలు స్వీకరించారు.
మండలంలోని రాంపురం సమీపంలో గల మహాత్మ జ్యోతిబాఫూలే (ఎంజీపీ) బాలికల గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని, 13 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు.
ఉపాధి హామీ పథకం నిధులతో అటవీశాఖలో అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు. మొక్కలు నాటడం, నగరవన సుందరీకరణ తదితర అంశాలపై కలెక్టర్ మంగళవారం జిల్లా అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు.
రాజీకాదగ్గ కేసులకు లోక్ అదాలత చక్కటి పరిష్కారమని పుట్టపర్తి జూనియర్ సివిల్ నాయాధికారి రాకేష్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని జూనియర్సివిల్ జడ్జి కోర్టులో న్యాయాధికారి రాకేష్ అధ్యక్షతన జాతీయ లోక్ అదాలత నిర్వహించారు.
ఆధునిక భవిష్యత్తు యువతదేనని ఽథండర్సాఫ్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైస్ప్రెసిడెంట్ సుధారాణిపిళ్లై అన్నారు. శనివారం బీడుపల్లి సంస్కృతిగ్రూప్ ఆఫ్ ఇనస్టిట్యూషన్స నిర్వహించిన 4.0 యుగంలో అబివృద్ధి చెందుతున్న దేశంలో మహిళల పాత్ర కార్యక్రమంలో పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
మహిళా సర్పంచకే అత్తింటి వేధింపులు తప్పలేదు. భర్త మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెను అత్తమామలు, వారి పిల్లలు వేధించసాగారు. ఇంట్లోకి రావద్దంటూ బయటకు పంపారు.