Home » Puttaparthy
బెంగళూరు నుంచి ప్రతిరోజూ సంచరించే సత్యసాయి, ధర్మవరం మెము రైలు(Sathya Sai, Dharmavaram MEMU train) మంగళవారం నుంచి రద్దు చేస్తున్నట్లు నైరుతి రైల్వే అధికారులు సోమవారం ప్రకటించారు.
రజకుల అభివృద్ధికి కృషిచేస్తామని మున్సిపల్ చైర్మన డీఈ రమేష్ అన్నారు. సోమవారం బైపా్సరోడ్డులో ఉన్న రజకుల కులదైవమైన మాచిదేవ జయంతి కా ర్యక్రమం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలువేసి చైర్మన పూజలు చేశారు.
సీపీఎం సీనియర్ నేత బడా సుబ్బిరెడ్డి (66) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యంతో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ మృతిచెందారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.
బంగారు ఆభరణాలను ఉదయం చోరీలు చేసి.. రాత్రిళ్లు కరిగించి బిస్కెట్గా మార్చి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర దొంగ సుహైల్ ఖానను పోలీసులు అరెస్టు చేశారు. అతన్నుంచి 350 గ్రాముల బంగారం బిస్కెట్ను స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్ర బడ్జెట్లో రాయలసీమకు ప్రత్యేకంగా 42 శాతం నిధులను కేటాయించాలని రాయలసీమ విద్యావంతుల వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు సబ్కలెక్టర్ కార్యాలయంలో ఏఓ గిరిధర్కు వినతి పత్రం అందించారు.
హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ సిమెంటు లైనింగ్ పనులను ఈయేడాది జూన 10లోపు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు.
స్థానిక బోగసముద్రం చెరువులోని యోగముద్ర ఈశ్వరుడి వద్ద రెండ్రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తీ చేసినట్లు చెరువు జలవన సంరక్షణ సమితి సభ్యులు తెలిపారు.
వేసవిలో తాగునీటి ఎద్దడి రాకూడదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ల్లాలో రేషన బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి సవిల్ సప్లై తహసీల్దార్లు (సీఎ్సడీటీలు) తనిఖీలు ముమ్మరం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు.