Home » Rachakonda Police
MeerPet Incident: వెంకట మాధవి హత్య కేసులో గురు మూర్తిని రాచకొండ పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అతడిలో పశ్చాతపం లేదని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.
Kidney Racket Case: అలకానంద హాస్పటల్ ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ ఫ్లాంటేషన్ జరుగుతుందని సమాచారంతో దర్యాప్తు జరిపామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. తమిళనాడుకు చెందిన నసింభాను, ఫిర్ధోస్ కిడ్నీ డోనర్స్ అని, అలాగే బెంగళూరుకు రాజశేకర్, ఫ్రభ కిడ్నీ రిసీవర్స్గా గుర్తించామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 20 ఆపరేషన్స్ ఆస్పత్రిలో చేశారన్నారు.
Telangana: రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న (డిసెంబర్ 31) 10 గంటల నుంచి ఈరోజు ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు పోలీసులు. మందు సేవించి వాహనం నడిపిన అనేక మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Telangana: వార్షిక నేర నివేదిక 2024ను రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియా ముందు ఉంచారు. 11,440 ఎఫ్ఐఆర్ కేసులు, 70,791 పిట్టి కేసులను లోకదాలత్ ద్వారా క్లోజ్ చేశామని చెప్పారు. డయల్ 100కు 2,41,742 కాల్స్ వచ్చాయన్నారు. అలాగే 88.25 కోట్ల డ్రగ్స్ను సిజ్ చేశామన్నారు. ఏడాది మొత్తం 521 డ్రగ్స్ నేరస్తులను అరెస్టు చేశామని...
మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్(Hyderabad) మహానగరానికి రాజస్థాన్(Rajasthan) ముఠా గుట్టుగా దిగుమతి చేసిన మాదక ద్రవ్యాలు (పప్పీస్ట్రా)ను రాచకొండ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ముఠాసభ్యుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఏదైనా ప్రమాదం ఎదురైనా ఆపదలో ఉన్నా వెంటనే డయల్ 100కు ఫోన్ చేస్తే బాధితులు ఎక్కడ ఉన్నా 9.4 నిమిషాల్లో పోలీసు లు ఘటనాస్థలికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందించామని రాచకొండ సీపీ సుధీర్బాబు(Rachakonda CP Sudhir Babu) తెలిపారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్(Rachakonda Police Commissionerate) పరిధిలో మతపరమైన ఊరేగింపులు, ఉత్సవాల్లో డీజే సౌండ్స్పై నిషేధం విధిస్తున్నట్లు రాచకొండ సీపీ(Rachakonda CP) ఉత్తర్వులు జారీచేశారు.
ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకూ ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 520 పోక్సో కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోక్సో కేసుల నిందితులను విచారించగా వారు ఎక్కువగా చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్నట్లు వెల్లడైందని పోలీసులు చెప్తున్నారు.
రాచకొండ పోలీసు కమిషనరేట్(Rachakonda Police Commissionerate) పరిధిలో బుధవారం భారీగా బదిలీలు జరిగాయి. 19 మంది ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు(Police Commissioner Sudhir Babu) ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ నుంచి మహారాష్ట్ర(AP to Maharashtra)కు వయా హైదరాబాద్ మీదుగా గంజాయిని సరఫరా చేస్తున్న ముగ్గరు అంత్రరాష్ట్ర స్మగ్లర్స్ను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు(Rachakonda SOT Police) పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 60 కేజీల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు.