Home » Railway News
స్థానిక రైల్వే స్టేషనలో వివిధ ప్లాట్ఫాంల ట్రాక్ అనుసంధానం ఏళ్లు గడుస్తున్నా పూర్తికావడం లేదు. గుంతకల్లు రైల్వే స్టేషనలో ఏడు ప్లాట్ఫాంలు ఉన్నాయి. అయితే రైల్వే స్టేషనలో అంతర్గతంగా ప్లాట్ఫాంల ట్రాక్ అనుసంధానం జరగని కారణంగా రైళ్ల వేళల్లో ఆలస్యం, గూడ్సు...
RRB Group D Recruitment 2025 : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) గ్రూప్-డి ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు రుసుము సమర్పించడానికి ఈరోజు మార్చి 3, 2025 చివరి తేదీ. రేపటి నుండి సవరణ ప్రారంభమవుతుంది. ఈ పోస్టులకు మీలో ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే చేయండి. నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు..
ఊరెళ్లేందుకు రైల్వే స్టేషన్(Railway station)కు వెళ్తున్నారా, బుకింగ్ కౌంటర్ వద్ద రద్దీని చూసి భయపడుతున్నారా, మీకేం భయంలేదు, రైల్వే అధికారులు సువర్ణ అవకాశం కల్పించారు. అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టం(యూటీఎస్) యాప్ ద్వారా టికెట్లు తీసుకుంటే 3 శాతం క్యాష్ బ్యాక్ వంటి సేవలు కల్పించింది దక్షిణ మధ్య రైల్వే.
మహా శివరాత్రి సందర్భంగా మహా కుంభమేళాకు ట్రైన్ జర్నీ చేయాలనుకుంటున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే శివరాత్రి సందర్భంగా అనేక రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
రైల్వే ఉద్యోగాల విషయంలో మరో స్కాం బయటపడింది. విషయం తెలుసుకున్న సీబీఐ, రంగంలోకి దిగి పలువురు అధికారులను అరెస్ట్ చేసింది. దీంతోపాటు ఈ కేసులో ఎంత మంది ఉన్నారనే విషయాలను కూడా ఆరా తీస్తోంది.
సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలోని పలు సెక్షన్లలో నిర్వహణ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేశామని, మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారి సీపీఆర్ఓ శ్రీధర్ ప్రకటించారు.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఇటివల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 26 వరకు ప్లాట్ఫామ్ టిక్కెట్ల అమ్మకాలను రైల్వే శాఖ నిలిపివేసింది. దీంతోపాటు మరిన్ని కీలక నిర్ణయాలు కూడా అమలు చేస్తున్నారు.
రైల్వే స్టేషన్లో తొక్కిసలాట విషాదం జరిగినప్పుడు రైల్వే మంత్రి దానిని గుర్తించేందుకు ఇష్టపడలేదని, ఎల్జీ మాత్రం ఒక ట్వీట్ చేసి ఆ తర్వాత మృతుల సంఖ్య చెప్పకుండా ఆ పోస్ట్ను ఎడిట్ చేశారని సంజయ్ సింగ్ ఆరోపించారు.
ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు 14వ నెంబర్ ఫ్లాట్ఫాం మీదకు భారీ సంఖ్యలో ప్రయాణికులు గుమిగూడటంతో ఊహించని విధంగా తొక్కిసలాట చోటుచేసుకుందని నార్తరన్ రైల్వై చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు.
రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కాగా పలువురు క్షతగాత్రులు హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు.