Home » Railway News
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కోణార్క్ ఎక్స్ప్రెస్(Konark Express) రైలులో తనిఖీలు చేసిన జీఆర్పీ పోలీసులు ఓ వ్యక్తి నుంచి రూ 14.07 లక్షల విలువ చేసే 56.285 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సమావేశమయ్యేందుకు లోకేశ్ ఢిల్లీ వెళుతున్నారు.
కేంద్రబడ్జెట్లో రైల్వేకు సంబంధించి తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ కేటాయింపులు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రతీ ఏట కేటాయించినదాని కంటే 6 రెట్లు ఎక్కువని అన్నారు.
RRB Jobs: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే తాజాగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేష్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, చివరి తేదీ ఎప్పుడనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు కూడా మహా కుంభమేళా 2025కు వెళ్లాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కుంభమేళా వెళ్లేందుకు అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
సంక్రాంతి పండుగను సొంతూరిలో జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి రికార్డు స్థాయిలో ప్రయాణికులు తరలివస్తున్నారు. బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదనుగా దొంగలు తమ చేతి వాటం చూపుతారు. స్టేషన్లు, బోగీల్లోకి చేరి చోరీలకు పాల్పడే అవికాశం ఉంది. ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
Sankranti: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రయాణికుల కోసం రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే అదనపు రైళ్లను నడపాడానికి దక్షిణ మధ్య రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
భారతీయ రైల్వేకు స్టేషన్ల ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వస్తున్నాయి. అయితే రైల్వేకు ఆదాయం ఎలా వస్తుంది, ఏ రైల్వే స్టేషన్ నుంచి ఎక్కువగా వస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చర్లపల్లి రైల్వే టెర్మినల్(Cherlapalli Railway Terminal)కు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి పది నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నామని చెంగిచర్ల డిపో మేనేజర్ కె. కవిత(Chengicherla Depot Manager K. Kavitha) తెలిపారు.
ఉత్తరాంధ్ర ప్రజలు నాలుగు దశాబ్దాలుగా కోరుకుంటున్న ప్రత్యేక రైల్వే జోన్కు ప్రధాని నరేంద్రమోదీ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు.