Home » Railway News
నిరుద్యోగులకు మంచిఛాన్స్. 2025-26 సంవత్సరానికి గానూ ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 50,000లకు పైగా పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. అభ్యర్థులకు సమీపంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, దివ్యాంగులుర, మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
రైల్వే ప్రయాణికుల కోసం అదిరిపోయే రైల్వన్ యాప్ అందుబాటులోకి వచ్చేసింది. దీని స్పెషల్ ఏంటంటే దీనిలో టికెట్ బుకింగ్, PNR సహా అనేక సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే దీనికి మీ IRCTC ఖాతాను లింక్ చేయడం వల్ల ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
ప్రమాదాలకు ఆస్కారం ఉన్న నాన్ ఇంటర్లాకింగ్ లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద ఎల్.సిలు రైళ్ల రాకపోకలపై ప్రత్యేక దృష్టి..
భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్ల రిజర్వేషన్ ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావడంతోపాటు, ప్రయాణికులకు ముందుగానే తమ స్థితి తెలుసుకునే అవకాశాన్ని కల్పించేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
కోటిపల్లి నరసాపురం రైల్వేలైన్ అలైన్మెంట్ సర్వేకు మార్గం సుగమమైంది. రైల్వేలైన్ రీ అలైన్మెంట్, భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలలో ఇప్పటి వరకు ఉన్న స్టే ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేసింది.
భారతీయ రైల్వే ఇటీవల ప్రవేశపెట్టిన రైల్వన్ సూపర్ యాప్లో (RailOne App) అనేక రకాల సేవలు ఉన్నాయి. ఈ యాప్లో ఐఆర్సీటీసీ సహా భారతీయ రైల్వేలు అందించే టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, రియల్ టైం స్టేటస్, ఫ్లైట్, బస్ సేవలు కూడా కలవు. వాటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.
రైల్వే సేవలను ప్రయాణికులు మరింత సులభం పొందేందుకు వీలుగా ఆ శాఖ సరికొత్త యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ‘రైల్ వన్’ పేరిట రూపొందించిన ఈ యాప్ ద్వారా అన్ని సేవలను ఒకే చోట పొందేందుకు వీలుకలుగుతుంది.
తత్కాల్ టికెట్ కోసం ఆధార్ నెంబరును తప్పనిసరి చేస్తూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం మంగళవారం నుంచే అమల్లోకి రానుంది.
భారతీయ రైల్వే ప్రయాణికులు జూలై 1, 2025 నుంచి ఈ ఛార్జీల గురించి తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే రైల్వే శాఖ ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరల్లో (Railways Ticket Prices) కీలక మార్పులు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
టిక్కెట్ల రిజర్వేషన్ విధానంలో మరో మార్పు చేసినట్టు ఆదివారం రైల్వే శాఖ ప్రకటించింది. ఇంతవరకు రైలు బయలుదేరడానికి కేవలం నాలుగు గంటల ముందు రిజర్వేషన్ ఛార్టును...