Home » Raptadu
పచ్చని ప్రకృతి రమణీ య దృశ్యాలతో పులకిస్తోంది కోనకణ్వాశ్రమం. ఉమ్మడి జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. దీనిని న్యామద్దల కోన, గుట్టూరు కోన అని కూడా పిలుస్తారు. కణ్వమహర్షి తపస్సు చేసిన స్థలం కావున కోన కణ్వాశ్రమం అనే పేరు వచ్చినట్టు పెద్దలు చెబుతుంటారు. ఈ క్షేత్రంలో ప్రముఖంగా మల్వేశ్వరస్వామి, పాం డురంగస్వామి, అయ్య ప్పస్వామి ఆంజనేయ స్వామి ఆలయాలు ఉ న్నాయి.
ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయకత్వంలో గ్రామాల్లో రోడ్ల సమస్యలు లేకుండా చేస్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీతఅన్నారు. మండలంలోని అక్కంపల్లి పంచాయితీ లో మధురానగర్, సదాశివన కాలనీలో ఆదివారం రూ.50లక్షలతో నిర్మిస్తు న్న సీసీరోడ్లకు భూమి పూజ చేపట్టారు. ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరై రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన లోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. మండలంలోని అయ్య వారిపల్లిలో రూ. 40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శనివారం భూమి పూజ చేశారు.
వైసీపీ అసమర్థ పాలనకు సాక్ష్యం విరిగిన పేరూరు డ్యాం గేట్లే అని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఆమె సోమవారంమండలంలోని అప్పర్ పెన్నార్ (పేరూరు) డ్యాంను సందర్శించారు. మరమ్మతులకు గురైన డ్యాం గేట్లను పరిశీలించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వర్షపు నీటితో జలాశయం నిండిన సమయంలో జాగ్రత్తలు తీసుకోకుండా, అవగాహన లేకుండా గేట్లు ఎత్తి వాటిని విరిగ్గొ ట్టారని విమర్శించారు.
మండల పరిధిలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మూలవిరాట్కు క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, బంగారు కవచసేవ, పల్లకిసేవ ఆకుపూజ, అర్చనలు చేశారు.
‘నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి... మా దృష్టంతా నియోజకవర్గ అభివృద్ధి వైపే ఉంది... మీపైకి దృష్టి మరల్చేలా చేసుకోవద్ద’ని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్షరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హెచ్చరించారు.
రైతులకు నాణ్యమైన విద్యుత అందిస్తాం అం టూ ప్రకటనలకే పరిమితం తప్ప అచరణలో లేదు. ఆత్మకూ రు సబ్స్టేషన పనితీరే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మండలంలో ఆత్మకూరు, వడ్డుపల్లి, సనపలలో మూడు సబ్స్టేషన్లు ఉన్నాయి. వడ్డుపల్లి, సనప సబ్స్టేషన్ల ద్వారా వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత సరఫరా చేస్తున్నారు.
మండలపరిధిలోని గొందిరెడ్డిపల్లి వద్ద ఉన్న ఏపీఐఐసీ ఎంఎస్ఎంఈ ఇండస్ర్టియల్ ఎస్టే ట్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తా మని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ఇండస్ర్టియల్ ఎస్టేట్లో ఉన్న ఎలైట్ బయో టెక్నాలజీస్ ల్యాబ్లో అరటి మొక్కల తయా రీని ఆమె శనివారం ఏపీఐఐసీ అధికారుల తో కలిసి సందర్శించారు. అరటి మొక్కలు తయారీ విధానం, అవి రైతులకు ఏ విదంగా ఉపయోగపడుతుందన్న అంశా ల గురించి తెలుసుకున్నారు.
విద్యుత శాఖకు నిర్లక్ష్యపు జబ్బు పట్టుకుంది. మండల పరిధిలోని మన్నిల పంచాయతీలో నెలకొన్న విద్యుత పరమైన సమస్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నా యి. గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో చేతికందేంత ఎత్తులో ట్రాన్స ఫార్మర్ ఏర్పాటు చేశారు. దీనికితోడు ట్రాన్సఫార్మర్ ఏర్పాటు చేసిన చోట విద్యుత స్తంభం దెబ్బతిని ఒక వైపు వాలిపోయింది.
రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నారు. మండల కేంద్రమైన రామగిరిలో శుక్రవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్, వ్యవసాయశాఖ అధికారులు, టీడీపీ స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు విషయాలపై రైతులతో చర్చించారు.