Home » RBI
ప్రపంచ దేశాల ఆర్థిక నిల్వలు తగ్గుతుంటే, భారత ఆర్థిక నిల్వలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య భారత్ బలంగానే కనిపిస్తోంది. వరుసగా మూడో వారం కూడా ఇండియా ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) రిజర్వ్స్ పెరిగాయి.
ఆర్బీఐ, బ్యాంకులకు ఉచిత లావాదేవీ పరిమితి దాటి చేసే ప్రతి లావాదేవీపై యూసేజ్ చార్జీని రూ.2 వంతున పెంచేందుకు అనుమతించింది. మే 1 నుండి ఈ కొత్త నిబంధన అమలులోకి రానున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది
RBI Rules: కొన్నిసార్లు ఊహించనివిధంగా అగ్నిప్రమాదాల సంభవించి ఇళ్లు, ఆఫీసుల్లో భద్రపరచుకున్న నోట్ల కట్టలు కాలిపోవచ్చు. ఒకటి రెండు అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు కాలిపోతే అప్పుడేం చేయాలి.. సగం కాలిన నోట్ల కట్టలను బ్యాంకులో ఇస్తే మనకి తిరిగి క్యాష్ ఇస్తారా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI రూల్స్ ఏం చెబుతున్నాయి.
ప్రస్తుత డిజిటల్ చెల్లింపుల సమయంలో కూడా మీరు ఎక్కువగా ATMల నుంచి మనీ విత్ డ్రా చేస్తున్నారా. అయితే ఓసారి మారిన ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి. లేదంటే మీరు పరిమితికి మించి ఏటీఎం నుంచి మనీ విత్ డ్రా చేస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
మార్గదర్శి కేసుపై శుక్రవారం హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై జస్టిస్ శ్యాంకోషీ, జస్టిస్ కె. సుజన ధర్మాసనం విచారణ జరిపింది.
వ్యక్తులు, సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు(ఎంఎస్ఈ) వ్యాపారంతోపాటు ఇతర అవసరాల కోసం తీసుకునే అన్ని ఫ్లోటింగ్ రేట్ రుణాలపై బ్యాంక్లు...
రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.1,474 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం తీసుకుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం పాటల ద్వారా సేకరించే రుణాల్లో భాగంగా దీనిని సేకరించింది.
లోన్ తీసుకున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. రిజర్వ్ బ్యాంకు రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో ఎస్బీఐ కూడా ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేటును (ఈబీఎల్ఆర్), రెపో రేటు ఆధారిత లెండింగ్ రేట్లల్లో(ఆర్ఎల్ఎల్ఆర్) కోత పెట్టింది.
మార్గదర్శి అవిభాజ్య హిందూ కుటుంబం (హెచ్యూఎఫ్) కర్త అయిన రామోజీరావు మరణించినప్పటికీ ఆ సంస్థపై కేసు కొనసాగించాల్సిందేనని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) శుక్రవారం హైకోర్టును కోరింది.
నోట్లు ఇచ్చి నాణేలు తీసుకోవడానికి సాధారణంగా కొంత కమిషన్ తీసుకుంటారు. ముఖ్యంగా వ్యాపార వర్గాలకు చిల్లర చాలా అవసరం. ఒక్క రూపాయి అదనంగా చెల్లించకుండా ఉచితంగా నాణేలు ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.