Home » Revanth Reddy
తెలంగాణలో 25 కంటే ఎక్కువ ప్రధాన ప్రపంచ కంపెనీలు, 1,500 కి పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. తమ ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఎమ్ఎస్ఎమ్ఈ విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచిందని చెప్పుకొచ్చారు.
జీహెచ్ఎంసీ విస్తరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మహిళా స్వయం సహాయక బృందాలకు మంగళవారం వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..
వచ్చే నెల డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ సర్కార్ నిర్వహించనుంది. అయితే, ఈ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. సత్యసాయిబాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోందని పేర్కొన్నారు.
సమాజంలో ఎన్ని వజ్రాలు ఉన్నా కోహినూర్ వజ్రానిదే అసలైన గొప్పతనమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కళాకారులు ఎంతమంది ఉన్నా అందె శ్రీ అన్న కోహినూర్ వజ్రంలా నిలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కవి, దివంగత శ్రీ అందెశ్రీ సంస్మరణ సభలో..
ఇండియాలో తొలి నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసే ప్రణాళికలను విజయవంతంగా ముందుకు తీసుకెళదామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ - నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో - కల్చరల్ ఫెస్టివల్ విజయవంతం కావడానికి కృషి చేసిన..
సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. సిగాచి బాధితులకు అందే పరిహారంపై సర్కార్ను ప్రశ్నించిన ఆయన.. ఇచ్చిన హామీ ప్రకారం పరిహారం అందించి వారి కన్నీళ్లు తుడవాలని కోరారు.
దేశ వ్యాప్తంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హోటల్ తాజ్కృష్ణలో కేంద్రమంత్రితో సీఎం సమావేశమయ్యారు.
తెలంగాణ రాష్ట్ర సామర్థ్యాలు, పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చూపేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.