Home » Sangareddy
కలుషిత ఆహారం తిని 11 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డిలోని నాగల్గిద్ద మండలం మోర్గి మోడల్ స్కూల్లో జరిగింది.
నిత్యం పొలిటికల్ ప్రసంగాలు, ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్లు ఇచ్చే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కొత్త పాత్రలో కనిపించారు. సంగారెడ్డిలో ఆదివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించిన బోనాల జాతర వేదికగా యువతకు హితబోధ చేశారు.
ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ నిమ్జ్ (నేషనల్ ఇన్వె్స్టమెంట్, మాన్యుఫాక్చరింగ్ జోన్స్) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య ఏసీబీకి పట్టుబడ్డారు.
ఫ్యాన్కు టవల్ను చుట్టి ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు అది మెడకు చుట్టుకొని మృతి చెందింది.
ప్రేమ త్యాగం కోరుతుంది.. తన ఇష్టసఖి బాగుండాలని ప్రేమికులు కోరుకుంటారు.. కానీ, చదువైపోయిన తర్వాతే పెళ్లి సంగతి ఆలోచిస్తానని చెప్పిన ప్రేమికురాలి గొంతు కోసి కిరాతకంగా హత్య చేసిన..
Missing Workers Sigachi Factory: 8 మంది ఆచూకీ కోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎముకలు, దంతాలు, వెంట్రుకలు, శరీర భాగాలు, మాంసపు ముద్దలు, రక్తంతో ఉన్న రాళ్లను సేకరించి 70కి పైగా శాంపిల్స్ను డీఎన్ఏ రిపోర్టుల కోసం అధికారులు పంపించారు.
Sigachi Industries Blast: సిగాచి పరిశ్రమలో లభించని ఎనిమిది మంది ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాలను రెస్క్యూ సిబ్బంది తొలగిస్తున్నారు. ఎనిమిది మంది కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.
సిగాచీ పరిశ్రమలో పేలుడు నేపథ్యంలో ఔషధ, రసాయన, ఇతర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎక్కువగా ప్రచారం జరుగుతోందిగానీ..
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 42కు పెరిగింది. పటాన్చెరులోని ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు జితేందర్ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు.
Jagga Reddy Skips Birthday: ఈ ఏడాది పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నిర్ణయించారు. తన పుట్టిన రోజు వేడుకలు జరుపొద్దంటూ కార్యకర్తలు, అభిమానులకు సూచించారు.