• Home » Sangareddy

Sangareddy

Sigachi Fire Accident: ఆ 11 మంది ఏమయ్యారు..?

Sigachi Fire Accident: ఆ 11 మంది ఏమయ్యారు..?

పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా, శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయినా ఇంకా 11 మంది కార్మికులు, సిబ్బంది ఆచూకీ దొరకలేదు.

Sigachi Industrial Accident Investigation: సిగాచి ఘటన.. మరొకరు మృతి.. ప్రమాద స్థలికి హైలెవల్ కమిటీ

Sigachi Industrial Accident Investigation: సిగాచి ఘటన.. మరొకరు మృతి.. ప్రమాద స్థలికి హైలెవల్ కమిటీ

Sigachi Industrial Accident Investigation: సిగాచి ప్రమాద ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో సిగాచి ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. సిగాచి పరిశ్రమలో తీవ్రంగా గాయపడి ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమ్ రావు అనే వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్‌నగర్‌ ఎస్‌ఐ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్‌నగర్‌ ఎస్‌ఐ దుర్మరణం

ఇండికేటర్స్‌ వేయకుండా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని కారు ఢీకొన్న ఘటనలో ఫిల్మ్‌నగర్‌ ఎస్‌ఐ రాజేశ్వర్‌ దుర్మరణం పాలయ్యారు. సంగారెడ్డి రూరల్‌ ఎస్‌ఐ రవీందర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి

Sigachi Industry: చివరి ఆశలూ ఆవిరే!

Sigachi Industry: చివరి ఆశలూ ఆవిరే!

పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ విషయంలో బాధితుల ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా కూడా పది మంది ఆచూకీ లభించలేదు.

Road Accidents: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు మృతి

Road Accidents: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు మృతి

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనతో ఆయా కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Sigachi tragedy: వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది

Sigachi tragedy: వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది

సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ అన్నారు.

Sigachi industry: మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇస్తాం

Sigachi industry: మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇస్తాం

సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 40 మంది మరణించారని, 33 మంది గాయాలపాలయ్యారని.. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందిస్తామని సిగాచి పరిశ్రమ డైరెక్టర్‌ చిదంబరనాథ్‌ తెలిపారు.

Sigachi Industry: కడసారి చూపూ దక్కని  ఘోరం!

Sigachi Industry: కడసారి చూపూ దక్కని ఘోరం!

సిగాచి పరిశ్రమ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి కడసారి చూపూ దక్కని వేదన వర్ణనాతీతంగా మారింది. గల్లంతైన వారిలో పది మంది ఆచూకీ దొరకని పరిస్థితి నెలకొంది.

Sigachi Company: మృతుల కుటుంబాలకు కోటి పరిహారం.. సిగాచి యాజమాన్యం ప్రకటన

Sigachi Company: మృతుల కుటుంబాలకు కోటి పరిహారం.. సిగాచి యాజమాన్యం ప్రకటన

Sigachi Company: సిగాచి పరిశ్రమలో ప్రమాదంపై యాజమాన్యం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందిస్తామని ప్రకటించింది.

Industrial Accident: మాంసపు ముద్దలు బూడిద కుప్పలు

Industrial Accident: మాంసపు ముద్దలు బూడిద కుప్పలు

సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడు మృతుల సంఖ్య మంగళవారం అర్ధరాత్రి సమయానికి 46కి చేరింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారం అర్ధరాత్రి సమయానికే 20కి చేరినట్టు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి