• Home » Secunderabad

Secunderabad

Trains: మారిన ప్యాసింజర్‌ రైళ్ల నంబర్లు

Trains: మారిన ప్యాసింజర్‌ రైళ్ల నంబర్లు

దక్షిణమధ్యరైల్వే పరిధిలోని వివిధ మార్గాల్లో నడుస్తున్న ప్యాసింజర్‌ రైళ్ల నంబర్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అలాగే, కొన్ని ప్యాసింజర్‌ రైళ్లకు ప్రస్తుతం ఉన్న ఐసీఎ్‌ఫ(ఇండియన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ) కోచ్‌ల స్థానంలో డెమో, మెమూ కోచ్‌లను ఏర్పాటు చేయాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు.

Bharat Gaurav Train: అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్రకు భారత్‌ గౌరవ్‌ రైలు

Bharat Gaurav Train: అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్రకు భారత్‌ గౌరవ్‌ రైలు

అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర కోసం ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైలు సెప్టెంబరు 9న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుందని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.

Hyderabad: నాయుడుపేట వాసులకో గుడ్ న్యూస్.. అదేంటో తెలిస్తే..

Hyderabad: నాయుడుపేట వాసులకో గుడ్ న్యూస్.. అదేంటో తెలిస్తే..

చర్లపల్లి నుంచి చెన్నై వెళ్లే సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌(12604)కు నాయుడుపేట్‌లో అదనపు స్టాపేజీ కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈరోజు నుంచి నాయుడుపేట్‌ రైల్వే స్టేషన్‌లో రెండు నిమిషాల పాటు రైలు ఆగుతుందని (హాల్టింగ్‌) దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

Trains: చర్లపల్లి-కాకినాడ, నాందేడ్‌-తిరుపతి వీక్లీ స్పెషల్‌ రైళ్ల పొడిగింపు

Trains: చర్లపల్లి-కాకినాడ, నాందేడ్‌-తిరుపతి వీక్లీ స్పెషల్‌ రైళ్ల పొడిగింపు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి-కాకినాడ నాందేడ్‌-తిరుపతి మధ్య వీక్లీ స్పెషల్‌ రైళ్లను పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Srushti Case: సృష్టి కేసులో మరో మలుపు.. డాక్టర్ నమ్రత బ్యాంక్ అకౌంట్లు సీజ్..

Srushti Case: సృష్టి కేసులో మరో మలుపు.. డాక్టర్ నమ్రత బ్యాంక్ అకౌంట్లు సీజ్..

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అరాచకాలు తవ్వేకొద్దీ బయటికి వస్తున్నాయి. తాజాగా, డాక్టర్ నమ్రతకు చెందిన 8 బ్యాంక్ అకౌంట్లను పోలీసులు సీజ్ చేశారు.

Special Train: 8 నుంచి సికింద్రాబాద్‌-మైసూర్‌ ప్రత్యేక రైలు.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే..

Special Train: 8 నుంచి సికింద్రాబాద్‌-మైసూర్‌ ప్రత్యేక రైలు.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే..

ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి సికింద్రాబాదు- మైసూర్‌-సికింద్రాబాద్‌ (వయా గుంతకల్లు) ప్రత్యేక బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‏ను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాదు-మైసూర్‌ బైవీక్లీ ప్రత్యేక రైలు (07033) ఈ నెల 8 నుంచి 29 వరకూ సోమ, శుక్రవారాలలో నడపనున్నారు.

Secunderabad Railway Station: అక్టోబరు 19 వరకు సికింద్రాబాద్‌లో రైళ్లు ఆగవు

Secunderabad Railway Station: అక్టోబరు 19 వరకు సికింద్రాబాద్‌లో రైళ్లు ఆగవు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నందున వేర్వేరు ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చే పలు రైళ్లను అక్టోబరు 19వ తేదీ వరకు ఇతర స్టేషన్లకు మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

Dr Namrata custody: రెండో రోజు కస్టడీకి డాక్టర్ నమ్రత.. ఈ రోజైనా మౌనం వీడుతుందా..?

Dr Namrata custody: రెండో రోజు కస్టడీకి డాక్టర్ నమ్రత.. ఈ రోజైనా మౌనం వీడుతుందా..?

సృష్టి కేసు వ్యవహారంలో ఏ1 నిందితురాలు డాక్టర్ నమ్రతను రెండవ రోజు కస్టడీలో భాగంగా పోలీసులు విచారించనున్నారు. మొదటి రోజున విచారణకు సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన డాక్టర్ నమ్రత నుంచి కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

HRC action Srushti case: 'సృష్టి' వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్ సీరియస్..

HRC action Srushti case: 'సృష్టి' వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్ సీరియస్..

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అరాచకాలపై మానవ హక్కుల కమిషన్(HRC) సీరియస్ అయింది. ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తూ.. ఆగస్టు 28లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Srushti Test Tube Baby case: 'సృష్టి' కేసులో సంచలన విషయాలు.. ఏబీఎన్ చేతికి ఎఫ్ఐఆర్ కాపీ..

Srushti Test Tube Baby case: 'సృష్టి' కేసులో సంచలన విషయాలు.. ఏబీఎన్ చేతికి ఎఫ్ఐఆర్ కాపీ..

ఐవీఎఫ్ మార్గంలో సంతానం పొందాలని ఆశించిన దంపతులను మోసం చేసిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసు ఎఫ్ఐఆర్ కాపీలో నమోదు చేసిన సంచలన విషయాలు ఏబీఎన్ చేతికొచ్చాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి