Home » Secunderabad
'సృష్టి' కేసులో అరెస్టయిన నిందితులను ఆదివారం మారేడుపల్లి జడ్జి నివాసంలో పోలీసులు ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం న్యాయూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు.
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో ట్విస్ట్.. గర్భం దాల్చే సామర్థ్యం ఉన్నా సోనియా దంపతులను తప్పుదోవ పట్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ యాజమాన్యం. సరోగసి ద్వారానే బిడ్డను కనాలని డాక్టర్ నమ్రత ఒత్తిడి చేయడంతో చివరికి..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ తనపై దాడి చేయించింది అతడే అంటూ తన పార్టీలోని ఓ వ్యక్తిపై సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన కీలక విషయాలను ఏబీఎన్తో వెల్లడించారు.
Swarnalatha Bhavishya Vani: బోనాలు పండుగ తర్వాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నానని అన్నారు.
బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాతే వాటి విశిష్టత మరింత పెరిగిందని మాజీ మంత్రి, సనత్నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్(Sanathnagar MLA Talasani Srinivas Yadav) అన్నారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాదు-కన్యాకుమారి(Hyderabad-Kanniyakumari) మధ్య తిరువణ్ణామలై మీదుగా 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు హాజరు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు మరో యువకుడు బలైన ఘటన సికింద్రాబాద్లోనిబోయినపల్లి పరిధిలో జరిగింది. స్థానిక బాపూజీనగర్ బస్తీలో నివాసముంటున్న కిరణ్గౌడ్(32) కొన్నాళ్లుగా తన స్నేహితులతో కలిసి బెట్టింగ్ యాప్లకు అలవాటు పడ్డాడు.
సికింద్రాబాద్: ఉద్యోగం పేరుతో రకరకాల మార్గాల్లో యువతను మాయచేస్తున్నారు కేటుగాళ్లు. సికింద్రాబాద్ లోనూ తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఆర్మీ నకిలీ ఐడీ కార్డుతో మిలటరీ కాలేజీ ప్రాంగణంలోకి చొరబడిన ఆగంతకులు ఏం చేశారంటే..
సికింద్రాబాద్, మోండా మార్కెట్: సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్వోటీ పోలీసుల పేరుతో కొందరు కేటుగాళ్లు నగల వ్యాపారిని మోసగించి కోటి రూపాయలు కాజేశారు.