Home » Sensex
ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ, భారతీ ఎయిర్టెల్ షేర్లలో అమ్మకాల వల్ల శుక్రవారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయాయి.
భారత మార్కెట్ల దమ్మెంతో ఈ వారం ప్రపంచానికి తెలిసొచ్చింది. ఒక పక్క యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ ఈ వారంలో BSE సెన్సెక్స్ 3.6 శాతం, నిఫ్టీ 50.. 4.2 శాతం పెరిగడం భారత మార్కెట్ల ధృడత్వాన్ని..
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (మే 12న) భారీ లాభాలతో ముగిశాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ఏకంగా 2975 పాయింట్లు జంప్ చేయగా, మరోవైపు నిఫ్టీ కూడా 872 పాయింట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ లాభాలను దక్కించుకున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ దీనిపై పరిశోధన చేసి అనేక మంది కూడా తక్కువ మొత్తంతో, తక్కువ టైంలోనే భారీ మొత్తాలను సంపాదిస్తున్నారు. అందుకు ఈ వార్తనే ఉదాహరణ అని చెప్పవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం పదండి.
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల వేళ భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం (మే 9న) భారీ నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 880 పాయింట్లు, నిఫ్టీ 266 పాయింట్లు నష్టపోయింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
భారత స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిసినప్పటికీ భారత మార్కెట్లు చాలా ధృడంగా కదిలాయి. ఒక పక్క యుద్ధ వాతావరణం నెలకొన్నా కానీ..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ 155.77 పాయింట్లు పడిపోయి 80,641.07 వద్ద ముగిసింది. దీంతోపాటు సూచీలు మొత్తం దిగువకు పడిపోయాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
విదేశీ సంస్థాగత పెట్టుబడులు భారత మార్కెట్లలోకి కొనసాగుతూనే ఉండటం, తగ్గుతున్న ముడి చమురు ధరల కారణంగా భారత మార్కెట్లు తారాస్థాయికి పెరుగుతున్నాయి. బెంచ్మార్క్ సూచీలు గత 16 సెషన్లలో 12 సెషన్లు లాభపడటం విశేషం.
సెన్సెక్స్ ఈ రోజు గరిష్ట స్థాయి నుండి దాదాపు వెయ్యి పాయింట్లు పడిపోయింది, నిఫ్టీ 24,250 కంటే దిగువకు చేరుకుంది. మార్కెట్ క్షీణతకు కీలక కారణాలలో అమెరికా మాంద్యం భయాలు ఉన్నాయి.
స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ ఉదయం గ్యాప్ అప్ తో ఓపెన్ అయిన మార్కెట్లు అనంతరం కూడా బాగానే ముందుకు సాగాయి. అయితే, లాస్ట్ పావుగంటలో మార్కెట్ భారీగా పడిపోయింది.