Home » Shashi Tharoor
దక్షిణ భారత్ మినహా అంతటా పట్టు నిలుపుకుంటున్న బీజేపీ ఈ సారి దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన విషయం విదితమే. 195 మంది అభ్యర్థులతో ఈ లిస్టు విడుదలైంది.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ బుధవారం లోక్సభలో మధ్యంతర బడ్జెట్పై చర్చలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్డీయే అంటే ‘నో డేటా అవైలబుల్’ అని విమర్శించారు. ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పేదల సంక్షేమాన్ని కేంద్రం విస్మరించిందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై(Union Budget 2024) కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్(Shashi Tharoor) విమర్శలు సంధించారు. బీజేపీ(BJP) ప్రభుత్వం లెక్కల పేరుతో గారడీలు ప్రదర్శించిందని విమర్శించారు.
లోక్ సభ ఎన్నికల సమరానికి కాంగ్రెస్(Congress) పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా కీలకమైన మేనిఫెస్టోని(Congress Manifesto) రూపొందించడానికి ఇప్పటికే ఓ కమిటీ వేసింది.
2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయావకాశాలు, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ సంచలన జోస్యం చెప్పారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చని, అయితే మెజార్టీ మార్కు కంటే కిందకు పడిపోవచ్చని అన్నారు.
అయోధ్యలో ఈనెల 22న జరిగే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించ లేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చెప్పారు. బీజేపీపై పరోక్ష విమర్శలు గుప్పిస్తూ, మతం అనేది వ్యక్తిగతమైనదని, రాజకీయంగా దానిని దుర్వినియోగం చేయరాదని ఒక ట్వీట్లో ఆయన పేర్కొన్నారు.
పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పై బహిష్కరణ వేటుపడటంపై కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో విపక్షాల ఐక్యతకు ఇది మంచిదేనని వ్యాఖ్యానించారు. మరింత భారీ మెజారిటీతో ఆమె తిరిగి ఎన్నికవుతారని అన్నారు.
మంగళవారం విపక్ష నేతలకు వచ్చిన హ్యాకింగ్ అలర్ట్ నోటిఫికేషన్ (ఐఫోన్) దేశ రాజకీయాల్లో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, AIMIM అధినేత అసదుద్దీన్...
మంగళవారం ఐఫోన్లకు వచ్చిన ఒక సందేశం.. దేశ రాజకీయాల్లో పెను దుమారమే రేపింది. ఎందుకంటే.. అది మామూలు మెసేజ్ కాదు, హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్. అది కూడా విపక్ష నేతల ఎంపీలకు ఈ అలర్ట్ రావడంతో..
కేంద్ర ప్రభుత్వం తమ ఐ ఫోన్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నం చేస్తోందని పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు యాపిల్ సంస్థ నుంచి తమకు అలర్ట్ మెసేజ్లు కూడా వచ్చాయని వారు చెబుతున్నారు. అంతేకాకుండు తమకు వచ్చిన మిసేజ్లను వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు.