Home » South Africa
భారత్ తో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో దక్షిణాఫ్రికా అనేక రికార్డులను బద్దలు కొట్టింది.
సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో ఆతిథ్య భారత్కు ఘోర పరాభవం ఎదురైంది. గువాహటిలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ఐదో రోజుకు చేరుకున్నప్పటికీ ఫలితం మాత్రం దక్షిణాఫ్రికాకు అనుకూలంగా వచ్చింది. ఈ మ్యాచ్లో భారత్పై సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. మూడో రోజు ఆటలో నితీస్ కుమార్ రెడ్డి ఇచ్చిన క్యాచ్ ను ప్రొటీస్ జట్టు ప్లేయర్ మార్క్రమ్ గాల్లో ఎగిరి సింగిల్ హ్యాండ్ తో అందుకున్నాడు.
క్రికెట్ ప్రియులకు ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. టీమిండియా మాజీ ప్లేయర్లు శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్ మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టనున్నారు.
గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ను చిక్కుల్లో పెట్టేందుకు సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా సరికొత్త వ్యూహం వేశాడు. సిరీస్ ను కైవసం చేసుకునే ఆలోచనలో భాగంగా ఈ ప్లాన్ వేసినట్లు క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
గువాహటి వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. తొలి రోజు 6 వికెట్లు తీసిన భారత్.. రెండో రోజు తొలి సెషన్ లోనే మిగిలిన వికెట్లు తీస్తుందని అంతా భావించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. సెనురాన్ ముత్తుసామి సౌతాఫ్రికా జట్టుకు గోడలా నిలబడ్డాడు
మానవ కేంద్రీకృత అభివృద్ధిలో టెక్నాలజీ అనేది చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నొవేషన్ అలయెన్స్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు.
ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా వెళ్తోంది. రెండో రోజు ఆటలో తొలి సెషన్ లో వికెట్ కోసం భారత్ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
సంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షించడం, ప్రజారోగ్యం, శ్రేయస్సు కోసం 'జీ20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ'ని ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. ఈ విషయంలో భారత్కు సమున్నత చరిత్ర ఉందన్నారు.
భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు సౌతాఫ్రికా ఆధిపత్యం చెలాయించింది. ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి.. 247 పరుగులు చేసింది.