• Home » South Central Railway

South Central Railway

Vande Bharath Express: నరసాపురం వాసులకు గుడ్ న్యూస్.. ‘వందే భారత్‌’ రైలు పొడిగింపు

Vande Bharath Express: నరసాపురం వాసులకు గుడ్ న్యూస్.. ‘వందే భారత్‌’ రైలు పొడిగింపు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వాసులకో శుభవార్త. చెన్నై సెంట్రల్‌-విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు నరసాపురం వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అయితే... ఈ పొడిగింపు తాత్కాలికమే. జనవరి 11వ తేది వరకు ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది.

Special Trains: 11న హైదరాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైలు

Special Trains: 11న హైదరాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో.. హైదరాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 11వ తేదీన ఈ రైలును నడుపుతున్నట్లు తెలిపింది. అలాగే.. చర్లపల్లి-మంగళూరు జంక్షన్‌, మంగళూరు సెంట్రల్‌-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.

Special trains: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు

Special trains: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి, నర్సాపూర్‌కు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. ఈ నెల 6వ తేదీ రాత్రి 9.35 గంటలకు, అలాగే 26వ తేదీ రాత్రి 10.40 గంటలకు ఈ ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయని రైల్వేశాఖ తెలిపింది.

South Central Railway: వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

South Central Railway: వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

పండగల సందర్భంగా ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబరు 25న చర్లపల్లి- బరౌని (07093), 27న బరౌని- చర్లపల్లి (07094) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Diwali Special Trains: దీపావళి, చాట్‌ పండుగలకు చర్లపల్లి-అనకాపలి ప్రత్యేక రైళ్లు

Diwali Special Trains: దీపావళి, చాట్‌ పండుగలకు చర్లపల్లి-అనకాపలి ప్రత్యేక రైళ్లు

దీపావళి, చాట్‌ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని అధిగమించేందుకు ఈనెల17, 18 తేదీల్లో వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు.

 Rail Passengers Alert: పండగ వేళ ప్రయాణికులకు అలర్ట్.. రైళ్లోలో వాటిని తీసుకెళ్తే రూ.1000 జరిమానా!

Rail Passengers Alert: పండగ వేళ ప్రయాణికులకు అలర్ట్.. రైళ్లోలో వాటిని తీసుకెళ్తే రూ.1000 జరిమానా!

పండగలు వేళల్లో అయితే నెల ముందు నుంచి రిజర్వేషన్లు ఫుల్ అవుతాయి. ఈ క్రమంలోనే రైల్వే అధికారులు ప్రయాణిలకు కీలక సూచనలు చేస్తుంటారు. తాజాగా ఓ సౌత్ ఇండియ సెంట్రల్ రైల్వే..ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేసింది.

Vande Bharat Express: యశ్వంత్‌పూర్‌ వందేభారత్‌కు బుధవారమే మెయింటెనెన్స్‌ హాలీడే

Vande Bharat Express: యశ్వంత్‌పూర్‌ వందేభారత్‌కు బుధవారమే మెయింటెనెన్స్‌ హాలీడే

కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందేభారత్‌ (20703/04) ఎక్స్‌ప్రెస్‏కు మెయింటెనెన్స్‌ హాలీడే (ప్రస్తుతం అమల్లో ఉన్న) బుధవారమే ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.

South Central Railway: దక్షిణమధ్య రైల్వేకు రూ. 10,143 కోట్ల ఆదాయం

South Central Railway: దక్షిణమధ్య రైల్వేకు రూ. 10,143 కోట్ల ఆదాయం

దక్షిణమధ్య రైల్వే ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో రూ.10,143 కోట్ల స్థూల ఆదాయాన్ని సాధించింది. 71.14 మిలియన్‌ టన్నుల సరుకు రవాణాతో రూ.6,635 కోట్ల ఆదాయం లభించగా, ప్రయాణికుల విభాగం నుంచి రూ.2,991 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.

Special trains: అక్టోబరు 5 నుంచి వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లు

Special trains: అక్టోబరు 5 నుంచి వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 5 నుంచి 27 వరకు తిరుపతి-అనకాపల్లె-తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో వందశాతం విద్యుద్దీకరణ

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో వందశాతం విద్యుద్దీకరణ

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో విద్యుద్దీకరణ పనులు వందశాతం పూర్తి చేశామని జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీవాత్సవ తెలిపారు. బుధవారం నిర్వహించిన జోనల్‌ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి