• Home » Sports news

Sports news

Sai Sudharsan: రిషబ్ పంత్ గాయం పట్ల స్పందించిన సాయి సుదర్శన్..అభిమానుల ఆందోళన

Sai Sudharsan: రిషబ్ పంత్ గాయం పట్ల స్పందించిన సాయి సుదర్శన్..అభిమానుల ఆందోళన

మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ మైదానంలో నాలుగో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట కంటే, రిషబ్ పంత్ గాయం అభిమానులకు కలకలం రేపింది. పంత్ గాయం గురించి సాయి సుదర్శన్ అందించిన అప్‌డేట్ ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారింది.

US Olympic Committee Imposes: వచ్చే ఒలింపిక్స్‎లో ఈ క్రీడాకారులపై నిషేధం.. సంచలన నిర్ణయం..

US Olympic Committee Imposes: వచ్చే ఒలింపిక్స్‎లో ఈ క్రీడాకారులపై నిషేధం.. సంచలన నిర్ణయం..

వచ్చే సమ్మర్ ఒలింపిక్స్ 2028లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా జరగనుండగా, ఈ క్రీడా మహోత్సవానికి సంబందించి కీలక అప్‎డేట్ వచ్చింది. ఆటగాళ్ల ప్రదర్శనలు కాకుండా నిర్వహణ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఈసారి చర్చనీయాంశమవుతున్నాయి.

India Women Cricket Team: ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్..ప్రముఖుల ప్రశంసలు..

India Women Cricket Team: ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్..ప్రముఖుల ప్రశంసలు..

ఇంగ్లండ్‌ రివర్‌సైడ్ గ్రౌండ్‌లో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు దుమ్మురేపింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ మహిళా జట్టును 13 పరుగుల తేడాతో ఓడించి భారత మహిళా జట్టు సత్తా చాటింది.

England vs India 4th Test: నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌కు బలమైన రీ-ఎంట్రీ.. ఇండియాకు కష్టమేనా..

England vs India 4th Test: నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌కు బలమైన రీ-ఎంట్రీ.. ఇండియాకు కష్టమేనా..

భారత్‌-ఇంగ్లండ్ మధ్య హోరాహోరీగా కొనసాగుతున్న ఐదు టెస్టుల సిరీస్ మరింత ఉత్కంఠ రేపుతోంది. నాలుగో టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జులై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు కీలక మార్పు చేసింది.

Chess World Cup: 23 ఏళ్ల తర్వాత భారత్‌లో చెస్ ప్రపంచకప్.. తేదీలు ఇవే..

Chess World Cup: 23 ఏళ్ల తర్వాత భారత్‌లో చెస్ ప్రపంచకప్.. తేదీలు ఇవే..

చెస్ ప్రపంచకప్‌నకు చాలా ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు జరగబోతోంది.

ICC WTC Final: ఐసీసీ సంచలన అప్‎డేట్.. 2031 వరకు WTC ఫైనల్స్‌ అక్కడే

ICC WTC Final: ఐసీసీ సంచలన అప్‎డేట్.. 2031 వరకు WTC ఫైనల్స్‌ అక్కడే

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) జూలై 20, 2025న నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కి సంబంధించిన అప్‌డేట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Cricketers Dropped Out: ఆట కోసం.. చదువు వదిలేసిన 8 మంది భారత క్రికెటర్లు

Cricketers Dropped Out: ఆట కోసం.. చదువు వదిలేసిన 8 మంది భారత క్రికెటర్లు

ఇండియాలో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే కాదు, కోట్లాది మందికి అభిమానం కూడా. ఇలాంటి ఆట కోసం చదువును సైతం పలువురు క్రికెటర్లు పక్కన పెట్టారు. ఎవరెవరు అలా చేశారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

England Women vs India Women: 258 పరుగుల టార్గెట్‌తో దూసుకొచ్చిన ఇంగ్లాండ్‌.. భారత్‌ సిద్ధం

England Women vs India Women: 258 పరుగుల టార్గెట్‌తో దూసుకొచ్చిన ఇంగ్లాండ్‌.. భారత్‌ సిద్ధం

ఇంగ్లాండ్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పుడు మరో ఛాలెంజ్‌కు సిద్ధమైంది. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకొని గర్వంగా నిలిచిన భారత్, వన్డే సిరీస్‌లో కూడా అదే దూకుడు కొనసాగించాలనే లక్ష్యంతో మైదానంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో తొలి వన్డే మ్యాచ్‌లో ఇండియాపై ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 259 రన్స్ చేసింది.

India vs England: లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్‎పై పోరాడి ఓడిన భారత్

India vs England: లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్‎పై పోరాడి ఓడిన భారత్

లార్డ్స్ మైదానంలో ఉత్కంఠగా కొనసాగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు భారత్‎పై 22 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఈ విజయంతో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Viral Video: ఆ మాటలేంది భయ్యా.. గిల్‌ తెలుగులో ఏమన్నాడో మీరే వినండి..

Viral Video: ఆ మాటలేంది భయ్యా.. గిల్‌ తెలుగులో ఏమన్నాడో మీరే వినండి..

లార్డ్స్‌లో భారత్, ఇంగ్లండ్ (India vs England) మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌ హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆల్‌రౌండర్ నీతీష్ కుమార్ రెడ్డి అద్భుత బౌలింగ్‌తో ఒక్క ఓవర్‌లో ఇద్దరిని ఔట్ చేయగా.. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఉత్సాహంతో బాల్ రా మామా, బాగుంది రా మామా అంటూ తెలుగులోనే నీతీష్‌ను మెచ్చుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి