Home » Sports news
అబుదాబీలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా తొమ్మిదో ఎడిషన్ అబుదాబీ టీ10 లీగ్ మొదలు కానుంది. ఈ సీజన్లో ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి.
భారత్ , బంగ్లాదేశ్ మహిళా జట్ల మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ రద్దైనట్లు తెలుస్తుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత కారణంగా బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అమ్మాయిలకు ఆటలెందుకు..? అబ్బాయిలతో ఆటలేంటి..? బ్యాటు, బంతి ఆటలో వీళ్లు నెగ్గుతారా..? అసలు వీళ్లు ఆడితే ఎవరు చూస్తారు..? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు, అవమానాలు, అవరోధాలు. కానీ, వాళ్లు ఎక్కడా కుంగిపోలేదు.. ఆగిపోలేదు. పట్టు వదలకుండా పోరాడారు.. లక్ష్యమే ధ్యేయంగా అడుగులేశారు.
భారత మహిళల క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కోట్లాది క్రీడాభిమానుల కోరిక ఫలించిన వేళ.. వన్డే వరల్డ్క్పలో భారత జట్టు నయా చాంపియన్గా నిలిచింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో...
అద్భుతం..అమోఘం..అపూర్వం..అనన్య సామాన్యం..వన్డే ప్రపంచ కప్ నాకౌట్ నుంచి భారత జట్టు కనబరచిన ప్రదర్శనకు ఈ ఉపమానాలన్నీ సరిపోవేమో!
ఓ స్వప్నం సాకారమైందన్న కొండంత తృప్తి. అంతకుమించి గుండెల నిండుగా ఉప్పొంగే మాటలకందని ఆనందం! మన మహిళా క్రికెటర్లలో..
ఫిడే వరల్డ్క్పలో కార్తీక్ వెంకట్రామన్ శుభారంభం చేశాడు. ఆదివారం ముగిసిన తొలి రౌండ్లో...
స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ జట్టు నుంచి విడుదల జేశారు.
రషీద్ (140 నాటౌట్) సెంచరీ చేయడంతో.. ఒడిశాతో రంజీలో ఆంధ్ర భారీ స్కోరు చేసింది. ఆటకు రెండో రోజు 222/3తో తొలి ఇన్నింగ్స్ను...
న్యూజిలాండ్ వెటరన్, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అయితే వన్డే, టెస్టుల్లో కొనసాగుతానని ప్రకటించాడు.