Home » Sports
సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో ఆతిథ్య భారత్కు ఘోర పరాభవం ఎదురైంది. గువాహటిలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ఐదో రోజుకు చేరుకున్నప్పటికీ ఫలితం మాత్రం దక్షిణాఫ్రికాకు అనుకూలంగా వచ్చింది. ఈ మ్యాచ్లో భారత్పై సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
16 ఏళ్ల యువ క్రీడాకారుడు. ఇటీవలే నేషనల్ టీంలోకి సెలక్ట్ అయ్యాడు. దీని కోసం స్థానిక బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్రాక్రీస్ చేస్తుండగా, ఒక్క సారిగా ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
గువాహటి టెస్ట్లో భారత్ ఓటమి అంచున ఉంది. 27/2 ఓవర్నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా చకచకా వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టీ విరామ సమయానికి 47 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ స్కోర్..
ఇటీవల టీమిండియా హెచ్ కోచ్గా గౌతమ్ గంభీర్ను తప్పించాలనే డిమాండ్స్ పెరిగాయి. అయితే గౌతమ్ గంభీర్కు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మద్దతుగా నిలిచాడు. అతడు కోచ్గా తన పని తాను చేస్తున్నాడన్నాడు. ఓటములకు కోచ్ కన్నా కూడా ఆటగాళ్లే ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపాడు
గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ కష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ పరోక్షంగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ 2026 జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా మంగళవారం రిలీజ్ అయింది. ఈ టోర్నీలో భాగంగా భారత్ లో ఐదు వేదికల్లో మ్యాచులు జరగనున్నాయి. ఈ వేదికల ఎంపిక విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు .. తమ ప్రతిభతో దేశానికి కీర్తి ప్రతిష్టాలు తీసుకొస్తున్నారు. కొందరు పలు రికార్డులను క్రియేట్ చేసి చరిత్రలో నిలిస్తున్నారు. తాజాగా మరో భారతీయుడు సరికొత్త చరిత్ర సృష్టించాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ క్రికెట్లో సరికొత్త ప్రయాణం ప్రారంభించాడు. టీ20 ప్రపంచ కప్ 2026కి అతడిని బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తూ ఐసీసీ నిర్ణయించింది.
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో భారత్-పాక్ జట్లు ఫిబ్రవరి 15న తలపడనున్నాయి.
గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. ప్లీహానికి తీవ్ర గాయం కావడంతో ఆటకు దూరమయ్యాడు. తాజాగా అయ్యర్ సాధన మొదలు పెట్టాడు.