Home » Sports
రో-కోకి హెడ్ కోచ్ గంభీర్కి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్లు వస్తోన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ విషయంపై స్పందించాడు. రో-కోతో పెట్టుకోవద్దని పరోక్షంగా సూచించాడు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి రెండు మ్యాచుల్లో టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ వరుసగా హాఫ్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. రాహుల్ నిలకడ ప్రదర్శనపై సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ స్పందించాడు.
కేకేఆర్ డేంజరస్ బ్యాటర్ ఆండ్రీ రస్సెల్ ఇటీవలే ఐపీఎల్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై రస్సెల్ తొలిసారిగా స్పందించాడు. ఐపీఎల్లో ఫేడౌట్ అవ్వకముందే రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.
విశాఖపట్టణంలోగల ఏసీఏ వీడీసీఏ స్టేడియం... భారత్కు విజయాల వేదికగా మారుతోంది. ఈ స్టేడియంలో మ్యాచ్ జరిగితే.. ఇక విజయం భారత్దేనని క్రికెట్ అభిమానులు అంటుంటారు. మొత్తం పది అంతర్జాతీయ వన్డే మ్యాచ్లు జరిగితే అందులో ఏడు భారత్ గెలవడం విశేషం.
జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ రెండో లీగ్ మ్యాచ్లో జర్మనీ జట్టు చేతిలో భారత్ 1–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది.
యాషెస్ సిరీస్2025-26లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా ఇవాళ(గురువారం) ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
టీమిండియా యంగ్ ప్లేయర్ రుతరాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. రాయ్ పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ శతకంతో ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డ్ ను తన పేరిట లిఖించుకున్నాడు.
రష్యన్ అథ్లెట్ సెర్గీ బోయ్ట్సోవ్ 5500 అడుగుల ఎత్తులో హాట్ ఎయిర్ బెలూన్ కింద ఏర్పాటు చేసిన మైదానంలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడి ప్రపంచ రికార్డు సృష్టించాడు. సోషల్ మీడియాలో వీడియో 44 మిలియన్ వీక్షణలు దాటింది.
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాస్ ఓడింది. సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా టీమిండియా ముందుగా బ్యాటింగ్కు దిగనుంది.
భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుంటేనే ప్రత్యర్థి జట్లు సంతోషపడతాయని అఫ్గాన్ స్టార్ క్రికెటర్ గుర్బాజ్ పేర్కొన్నాడు. వన్డేలకు కూడా వారిద్దరూ రిటైర్ అయితేనే తాను సంతోషిస్తానని వెల్లడించాడు.